Home » Crime News
ఢిల్లీలో ఓ స్మగ్లింగ్ ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన నార్కోటిక్స్ పోలీసు బృందంపై.. ముఠా సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఆ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి.
సూర్యాపేట మెడికల్ కళాశాల హాస్టల్ లో ఓ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది.
అర్ధరాత్రి వేళ.. హోటల్ కు వచ్చిన తమకు ఫుడ్ సర్వ్ చేయలేదంటూ ఓ హోటల్ నిర్వాహకుడిని ఇద్దరు యువకులు కాల్చి చంపిన ఘటన గ్రేటర్ నోయిడా పరిధిలో చోటుచేసుకుంది
కరోనా టీకా వేయిస్తామంటూ వ్యక్తిని తీసుకెళ్లి, కుటుంబ నియంత్రణ చికిత్స చేసిన దారుణ ఘటన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది
నకిలీ వైద్య సెరిటిఫికేట్లు సృష్టించి.. 20 ఏళ్లుగా వైద్యుడిగా చలామణి అవుతున్న ఓ వ్యక్తిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసారు
ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు భారీగా మావోయిస్టు డంపు లభించింది. IED బాంబులు సహా పెద్ద సంఖ్యలో ఆయుధ సామగ్రి పట్టులబడింది.
కొందరు యువకులు స్థానిక వైఎస్ఆర్ కాలనీలో తిష్టవేసి గంజాయి, మద్యం సేవిస్తూ స్థానికులపై దాడులకు తెగబడుతున్నారు
మెట్రోస్టేషన్ నుంచి ఎందుకు దూకింది అనే కోణంలో విచారణ చేపట్టారు. కుటుంబ సమస్యలా ? ఆర్ధిక సమస్యలా లేక మరేదైనా కారణమా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
భర్త పరాయి పురుషుల దగ్గరకు వెళ్ళమని వేధింపులకు గురిచేస్తున్న భర్తను దారుణంగా హత్యచేసింది రెండో భార్య. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయింది.
రే బాబు పెళ్లి ఉంది..జనాలు ఉన్నారు..కారును మెల్లిగా పోనివ్వు..అన్న పాపానికి...ఆ వ్యక్తి ఏకంగా రివర్స్ లో కారు నడుపుతూ..అక్కుడున్న వారిపై ఎక్కించేశాడు.