Home » Crime News
మెట్రోస్టేషన్ నుంచి ఎందుకు దూకింది అనే కోణంలో విచారణ చేపట్టారు. కుటుంబ సమస్యలా ? ఆర్ధిక సమస్యలా లేక మరేదైనా కారణమా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
భర్త పరాయి పురుషుల దగ్గరకు వెళ్ళమని వేధింపులకు గురిచేస్తున్న భర్తను దారుణంగా హత్యచేసింది రెండో భార్య. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయింది.
రే బాబు పెళ్లి ఉంది..జనాలు ఉన్నారు..కారును మెల్లిగా పోనివ్వు..అన్న పాపానికి...ఆ వ్యక్తి ఏకంగా రివర్స్ లో కారు నడుపుతూ..అక్కుడున్న వారిపై ఎక్కించేశాడు.
ఆగస్టు 27న పెళ్లి.. సెప్టెంబర్ 26న హత్య. నిండునూరేళ్లు కష్టసుఖాల్లో తోడుంటానంటూ పెళ్లిపందిట్లో బాసలు చేసిన భర్త.. నెలరోజుల్లోనే కిరాతకుడిగా మారాడు.
పెళ్లి చేసుకుని కనీసం గంట కూడా గడవలేదు.. భర్తను వదిలి ప్రియుడితో కలిసి చెక్కేసింది ఓ పెళ్లికూతురు..
మ్యాట్రిమోనీ సైట్లలో యువతులకు ఎర వేశాడు. బట్టతలను దాచి...పలువురు యువతులను మోసగించి...రూ. లక్షల్లో నగదు లూటీ చేశాడు.
క్షణాల్లో ఓ బాలుడిని పారిశుధ్య కార్మికుడిని రక్షించాడు. వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
బీరువాలో దాచిన సొమ్ములో కొంత నగదును నూజివీడు స్టేషన్ కానిస్టేబుల్ జనార్ధన్ నాయుడు కాజేసి పరారైనట్టు పోలీసులు గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు.
మైసూర్ సమీపంలో ఓ కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్రేప్ జరిగింది.