Home » Crime News
కిరాణం దుకాణంలో గతంలో చేసిన అప్పును అడిగినందుకు సదరు దుకాణ వ్యాపారిని ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. ఈ దారుణ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. వ్యాపారిని హత్యచేసిన నిందితులు పరారీలో ఉన్నారు. ఈ విషయంపై పోలీసులు ..
అరటి పండ్ల లోడుతో అనుమానాస్పదంగా వెళ్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు. ఎర్రచందనం పైకి కనబడకుండా అరటి పండ్లు, అరటి ఆకులతో కప్పి దుంగలను స్మగ్లింగ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు
ఫేస్ బుక్ పరిచయం ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొనగా.. గృహిణి, మరో ఇద్దరు వ్యక్తుల జైలుపాలుకు కారణమైంది. ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఈ ఘటన ఈనెల 4న ఈ ఘటన చోటు చేసుకోగా.. విచారణలో...
అన్నెంపున్నెం ఎరుగని ఓ బాలుడు, తినడానికి డబ్బులు అడుక్కొంటుండగా..పదే పదే డబ్బులు అడిగి విసిగిస్తున్నాడంటూ ఆ బాలుడిని హెడ్ కానిస్టేబుల్ హత్య చేశాడు
సిబ్బందికి, యువకుడికి మధ్య తీవ్ర వివాదం తలెత్తగా..అక్కడే ఉన్న బంకు యజమాని గుర్రం బాబ్జి సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు. ఈక్రమంలో ఆ యువకుడు..బంకు యజమాని గుర్రం బాబ్జితోను గొడవ పడ్డాడు.
దేశంలో మహిళలు, చిన్నారులపై హత్యాచారాలు పెరిగిపోతున్నాయి. రోజుకు ఎక్కడోచోట చిన్నారులపై కామాంధులు అకృత్యాలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వాలు వీటి నివారణకు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా...
ఇన్ఫిబీమ్ ఫైనాన్స్ సంస్థలో కార్పొరేట్ ఫైనాన్స్ విభాగానికి హెడ్ గా పనిచేస్తున్న ఆర్.శ్రీకాంత్ అతని భార్య చెన్నైలోని తమ నివాసంలో హత్యకు గురయ్యారు.
పెద్దలు ఒత్తిడి తెచ్చారని ఇష్టలేని పెళ్లి చేసుకోవటం, పెళ్లి తరువాత ప్రియుడితో భర్తను హత్యచేయడం.. ఇలాంటి తరహా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇలాంటి తరహా ఘటన ...
ప్రియురాలితో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న మహిళ..భర్తను, అతని ప్రియురాలని చితకబాదిన ఘటన తూర్పుగోదావరి కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.
ఒక యువకుడు..యువతినంటూ తనను తాను వేరే మహిళలకు సోషల్ మీడియా ఖాతాల ద్వారా పరిచయం పెంచుకుని.. ఆనక వారి నుంచి కోట్లలో డబ్బు వసూలు చేశాడు