Home » Crime News
భార్యాభర్త మధ్య మనస్పర్థలు అక్రమ సంబంధాలకు కారణమవుతున్నాయి. ఫలితంగా వారి వివాహ జీవితాన్నే సర్వనాశనం చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు రోజుకు అనేకం వెలుగు చూస్తున్నాయి. భార్యాభర్తల మధ్య విబేధాలుకాస్త.. పిల్లలనూ అనాథలుగా మారుస్తున్నాయి. ఇలాంటి ఘట�
Crime news: అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. శనివారం తెల్లవారు జామున ఓ ఇంట్లో గ్యాస్ సిలీండర్ పేలి నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్ పేలుడు దాటికి ఇంటిపైకప్పు కూలిపడటంతో ఆరుగురు శిథిలాల కింద చిక్కుకొని పోయార�
శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మురుగు కాల్వ వద్ద పైప్ లైన్ విషయంలో తలెత్తిన చిన్న పాటి వివాదం యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది.
ఏపీ, తెలంగాణలో ఆదివారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పది మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. తెలంగాణలో నాలుగు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి...
నా భర్త నీరజ్ ఏం తప్పుచేశాడని మా కజిన్ బ్రదర్ చంపాడు, మేము ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరమా అంటూ మృతుడు నీరజ్ భార్య సంజన ప్రశ్నించింది. నీరజ్ హత్యకు కారణమైన నిందితులను వెంటనే ఉరితీయాలని ఆమె డిమాండ్ చేసింది. శనివారం...
: హైదరాబాద్లోని షాహినాథ్ గంజ్లో నీరజ్ అనే యువకుడిని కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య చేసిన అనంతరం నిందితులు పరారయ్యారు. ఈ పరువు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున�
బాల్య వివాహాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నా.. కొందరిలో మార్పు రావటం లేదు. అభంశుభం తెలియని చిన్నారులకు పెండ్లి చేస్తూ వారి జీవితాలను ఆగం చేస్తున్నారు. బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా అధికారులు ప్రజల్లో
కిరాణం దుకాణంలో గతంలో చేసిన అప్పును అడిగినందుకు సదరు దుకాణ వ్యాపారిని ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. ఈ దారుణ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. వ్యాపారిని హత్యచేసిన నిందితులు పరారీలో ఉన్నారు. ఈ విషయంపై పోలీసులు ..
అరటి పండ్ల లోడుతో అనుమానాస్పదంగా వెళ్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు. ఎర్రచందనం పైకి కనబడకుండా అరటి పండ్లు, అరటి ఆకులతో కప్పి దుంగలను స్మగ్లింగ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు
ఫేస్ బుక్ పరిచయం ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొనగా.. గృహిణి, మరో ఇద్దరు వ్యక్తుల జైలుపాలుకు కారణమైంది. ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఈ ఘటన ఈనెల 4న ఈ ఘటన చోటు చేసుకోగా.. విచారణలో...