Home » Crime News
బీహార్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి, అమ్మమ్మ కలిసి మూడేళ్ల బాలికను శ్మశాన వాటికలో పూడ్చిపెట్టి సజీవదహనం చేసేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు గమనించి బాలికను కాపాడారు.
ప్రజల ఆశలను ఆసరా చేసుకుంటున్న కొందరు వారిని నిలువునా మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. అధిక వడ్డీలు ఆశచూపి వేలాది మంది వద్ద డబ్బులు వసూళ్లుచేసిన చెన్నైకి చెందిన నోబెల్ అసెట్స్ సంస్థ మోసాలకు పాల్పడింది.
దక్షిణాఫ్రికాలోని ఈస్ట్ లండన్లోని ఓ టౌన్షిప్ నైట్క్లబ్లో 20మంది యువకులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆదివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మరణాలకు కారణమేమిటనే దానిపై దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రావిన్షియల్ పోలీసు ప్�
అక్రమ సంబంధాలు దాంపత్య జీవితాన్ని ఛిన్నబిన్నం చేస్తున్నాయి. భర్త కుటుంబ పోషణకోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేస్తున్న క్రమంలో కొందరు మహిళలు పక్కదారి పడుతున్నారు. ఇలాంటి ఘటన ఏపీలో చోటు చేసుకుంది.
మహిళను గ్రామంలోని స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. కొద్దిరోజుల తరువాత కనిపించిన మహిళను ఈడ్చుకొని వచ్చిన ఆ గ్రామ మహిళలు.. స్తంభానికి కట్టేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను విడిపించారు. ఈ క్రమంలో పో�
తన హోటల్ ముందు కూర్చుని ముగ్గురు బిచ్చగాళ్ళు నిత్యం బిక్షం అడుకుంటున్నారనే అసహనంతో..హోటల్ యజమాని ఆ ముగ్గురు బిచ్చగాళ్లపై వేడి నీరు పోయగా..ఆ ముగ్గురు బిచ్చగాళ్ళు మృతి చెందారు
కారులో ఎత్తుకెళ్ళి కామాంధుల కిరాతకం..!
సంచలనం రేపిన శ్రీకాళహస్తి ఫిన్ కేర్ బ్యాంక్ చోరీ కేసుని పోలీసులు చేధించారు. బ్యాంకు మేనేజర్ స్రవంతిని అసలు దోషిగా తేల్చారు.(Srikalahasti Fincare Bank Robbery)
చిన్న విషయం ఆ ఇంటిలో భార్య, భర్తల మధ్య పెద్ద వివాదానికి దారితీసింది. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్ కు చేరింది. మహారాష్ట్ర బద్లాపూర్ కు తూర్పున ఉన్న షిర్ గావ్ మౌలీచౌక్ లోని ఓ ఇంటిలో నికుంభ్ కుటుంబం జీవనం సాగిస్తోంది. ఇంట్లో నికుంభ్ తో పాటు భా�
తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదనే నెపంతో ఇంటర్ చదువుతున్న బాలికపై యువకుడు కత్తితో దాడిచేశాడు. 14సార్లు కత్తితో పొడిచాడు. బాలిక ప్రాణాప్రాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. తమిళనాడులోని తిరుచ్చిలో ఈ ఘటన చోటు చేసుకుం�