Home » Crime News
మధ్యప్రదేశ్ లోని చింద్వారా - నాగపూర్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి ఫల్టీలు కొడుతూ పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ నకిలీ స్వామీజీ అవివాహితపై ఐదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. పూజా సమయంలో ఇచ్చే పానీయంలో మత్తు మందు కలిపి అత్యాచారం చేయడంతో పాటు ఆ దృశ్యాలను తన భార్యతో వీడియో తీయించి నిత్యం బెదిరించి లొంగదీసుకుంటున్నాడు.
భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణమే. కానీ కొందరు వాటిని మరీ సీరియస్ గా తీసుకొని తమ ప్రాణాలను తీసుకుంటూ కటుంబాలను అనాథలుగా మార్చేస్తున్న ఘటనలు చూస్తున్నాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ తురక్కగూడ లో చోటు చేసుకుంది.
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. వీరంతా పల్నాడు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.
ఆన్లైన్లో బర్త్ డే కేక్ బుక్ చేస్తున్నారా? జాగ్రత్త.. మీ అకౌంట్ లో డబ్బులన్నీ పోవచ్చు.! తాజాగా పూణెకు చెందిన మహిళ బర్త్ డే కేక్ కోసం ఆర్డర్ చేసి రూ. 1.67 లక్షలు పోగొట్టుకుంది.
ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు భర్త అడ్డొస్తున్నాడని భావించిన భార్య ఏకంగా హత్య చేయించింది. పక్కాప్లాన్ తో ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది.
పెద్ద కంపెనీ, డే అండ్ నైట్ డ్యూటీ అంటూ నమ్మించాడు. ఒకరికి తెలియకుండా ఒకరిని.. ఇలా 11 మందిని పెళ్లి చేసుకున్నాడు.. వారిలో ఏడుగురితో పక్కపక్క వీధుల్లోనే కాపురాలు పెట్టాడు. వారివద్ద దొరికినంతా దోచుకుంటూ జల్సాలు చేసుకుంటూ వచ్చాడు. మోసపోయామని తెలు�
బీహార్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి, అమ్మమ్మ కలిసి మూడేళ్ల బాలికను శ్మశాన వాటికలో పూడ్చిపెట్టి సజీవదహనం చేసేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు గమనించి బాలికను కాపాడారు.
ప్రజల ఆశలను ఆసరా చేసుకుంటున్న కొందరు వారిని నిలువునా మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. అధిక వడ్డీలు ఆశచూపి వేలాది మంది వద్ద డబ్బులు వసూళ్లుచేసిన చెన్నైకి చెందిన నోబెల్ అసెట్స్ సంస్థ మోసాలకు పాల్పడింది.
దక్షిణాఫ్రికాలోని ఈస్ట్ లండన్లోని ఓ టౌన్షిప్ నైట్క్లబ్లో 20మంది యువకులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆదివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మరణాలకు కారణమేమిటనే దానిపై దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రావిన్షియల్ పోలీసు ప్�