Home » Crime News
వియాత్న మూలానికి చెందిన చార్లెస్ శోభరాజ్ 1944లో వియాత్నంలోని హూచిమిన్ నగరంలో జన్మించారు. అతనికి తొమ్మిది దేశాల్లో నేరప్రమేయం ఉంది. భారత్, నేపాల్, మయన్మార్, థాయ్లాండ్, ఫ్రాన్స్, గ్రీస్, టర్కీ సహా తొమ్మిది దేశాల పోలీసులు చార్లెస్ కోసం ఎదురుచూసి�
ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో గొడవపడ్డ ఓ వ్యక్తి తన రెండేళ్ల కుమారుడిని తమ అపార్టుమెంటులోని మూడో అంతస్తు నుంచి కిందికి తోసేసి, తానూ దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి వెళ్లిన పోలీసుల
నకిరేకల్ వద్ద జాతీయ రహదారిపై కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన కారులో ప్రయాణిస్తున్నవారంతా సూర్యాపేట పట్టణం ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటన స్థ
భార్యను హత్యచేసిన ఓ వైద్యుడు మూడోకంటికి తెలియకుండా తన తండ్రితో కలిసి అంత్యక్రియలు పూర్తిచేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో మృతదేహాన్ని పెట్టెలో పెట్టుకొని 284 కిలో మీటర్ల దూరం వెళ్లాడు.. అయితే చివరికి వారు పోలీసులకు పట్టుబడటంతో కటకటాల పాలయ్
గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న తన ఐదేళ్ల వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో ఓ తండ్రి 15ఏళ్ల కొడుకును దారుణంగా హత్యచేశాడు. ఈ దారుణ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Visakha Drum Case: విశాఖలో వీడిన 'డ్రమ్ములో డెడ్ బాడీ' మిస్టరీ .. పోలీసుల అదుపులో నిందితులు
బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు మరణించారు.
Crime News: ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి, కొట్టి చంపేశారు ఓ మిల్ లో పని చేసే కార్మికులు. ఆ యువకుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడని కార్మికులు అనుమానించడమే ఇందుకు కారణం. తమిళనాడులోని తిరుచ్చి-మధురై హైవేలోని మణిగండం అనే గ్రామంలోని మిల్ లో ఈ దారుణ ఘటన చోట
ఢిల్లీలో జరిగిన దారుణమైన శ్రద్దా వాకర్ హత్యకేసును పోలిన తరహా ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రిటైర్డ్ ఇండియన్ నేవీ జవాన్ ను కొడుకు హత్యచేశాడు. అనంతరం తల్లితో కలిసి శరీర భాగాలను ఆరు ముక్కలుగాచేసి సమీపంలోని చెరువు, చెట్ల పొదల్ల�
విశాఖ ఎర్రమట్టి దిబ్బల దగ్గర కిడ్నాప్ కలకలం