Home » Crime News
Crime News: ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి, కొట్టి చంపేశారు ఓ మిల్ లో పని చేసే కార్మికులు. ఆ యువకుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడని కార్మికులు అనుమానించడమే ఇందుకు కారణం. తమిళనాడులోని తిరుచ్చి-మధురై హైవేలోని మణిగండం అనే గ్రామంలోని మిల్ లో ఈ దారుణ ఘటన చోట
ఢిల్లీలో జరిగిన దారుణమైన శ్రద్దా వాకర్ హత్యకేసును పోలిన తరహా ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రిటైర్డ్ ఇండియన్ నేవీ జవాన్ ను కొడుకు హత్యచేశాడు. అనంతరం తల్లితో కలిసి శరీర భాగాలను ఆరు ముక్కలుగాచేసి సమీపంలోని చెరువు, చెట్ల పొదల్ల�
విశాఖ ఎర్రమట్టి దిబ్బల దగ్గర కిడ్నాప్ కలకలం
గుళ్లలో చోరీలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ కుటుంబం వెంటపడి గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఓ పదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తమిళనాడులోని పుదుకొట్టయీలో చోటు చేసుకుంది. ఆ కుటుంబం వెంటపడి తరుముతూ గ్రామస్థులు భీకరదాడి చేయడం కలకల
ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పెళ్లిచేసుకోమన్నందుకు యువతిని అతి దారుణంగా హత్య చేశాడు. శరీరాన్ని 35ముక్కలుగా నరికి 18 రోజులు పాటు ఇంటిలోని ఫ్రిజ్ లో ఉంచాడు. ప్రతీ రోజూ అర్థరాత్రి 2గంటల సమయంలో ఢిల్లీలోని మెహ్రోలీ అడవిలో ఆ ముక్కలను పడ�
ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు డీసీ తండా వద్ద దుర్ఘటన చోటు చేసుకుంది.
జనగామ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మద్యం తాగేందుకు బార్ లోకి వెళ్లాడు. తనకు కావాల్సిన మద్యాన్ని తీసుకొని పర్మిట్ రూంలో కూర్చున్నాడు. స్టఫ్ కింద ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చాడు. మద్యం తాగుతూ ఆమ్లెట్ తింటున్న క్రమంలో ఆమ్లెట్ ముక్క గొంత�
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ గ్రామీణ ప్రాంతంలో ఒక మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను హత్యచేసింది. ఇద్దరూ అక్కడి నుంచి తప్పించుకున్నారు. కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు తల్లి, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారు జామున బేతుల్ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సు, టవేరా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది మృతిచెందారు.
Uppal Murder Case: ఉప్పల్ జంట హత్యల కేసులో కొత్త ట్విస్ట్ .. క్షుద్రపూజలే కారణమని అనుమానాలు