Home » Crimes against women
దేశంలో మహిళలపై నేరాలు గణనీయంగా పెరగడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మహిళలపై దాడులు, కిడ్నాప్లు, అత్యాచారాల కేసుల సంఖ్య పెరిగిందని జాతీయ నేరాల వార్షిక నివేదిక తాజాగా వెల్లడించింది. మహిళల భద్రతకు పలు చట్టాలున్నా, వీటి అమలులో ఏర్పడుతు�
తెలంగాణతో సహా మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరాల రేటు జాతీయ సగటు 66.4 శాతం కంటే ఎక్కువగా నమోదైంది.
Crimes in India-2019 : దేశంలో అత్యాచార నేరాలు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. నిర్భయ, దిశ వంటి కఠినమైన చట్టాలు తెచ్చినప్పటికీ ఎక్కడో ఒక చోట రోజుకో అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. 2019లో భారతదేశంలో అత్యాచార నేరాలకు సంబంధించి జాతీయ డేటా విడుదల అయింది. ఈ డేటాల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన బిల్లుకు ఆమోదం తెలిపింది ఆ రాష్ట్ర సర్కారు. ఆడపిల్లల రక్షణను గురించి ఈ మేరకు దిశ చట్టం తీసుకుని వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీలో హోం మినస్టర్ సుచరిత ఈ బిల్లును ప్రవేశపెట్టారు. యాసిడ్ దాడులు, అత్యాచారం �