Home » crisis
బైజూస్ నుంచి పాఠాలే కాదు.. గుణపాఠాలూ నేర్చుకోవచ్చు..
పాకిస్థాన్ కు ఎట్టకేలకు అప్పు దొరికింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాక్ కు అప్పు ఇవ్వడానికి ఏ దేశమూ ముందుకు రావడం లేదన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పాకిస్థాన్ కు ఆ దేశ మిత్రదేశం చైనా రూ.5.8 వేల కోట్ల సాయాన్ని ప్రకటించింది. రెండు-మూడు
శ్రీలంక నుంచి వచ్చే పర్యాటకులకు సాధారణంగా తాము 30 రోజుల ఎస్టీవీపీ ఇస్తామని చెప్పారు. అయితే, ఆ కాలపరిమితిని పొడిగించుకోవాలనుకునే వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. సందర్భాన్ని బట్టి ఆయా దరఖాస్తులకు ఆమోదముద
సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఎన్నిక జరిగింది. అధికార పార్టీ ఎస్ఎల్పీపీ సభ్యులు పార్లమెంటులో అధికంగా ఉండడం, వారు విక్రమసింఘేకు మద్దతు ఇవ్వడంతో ఆయన గెలిచారు. శ్రీలంక ఎనిమిదవ అధ్యక్షుడిగా ఆయన కొనసాగనున్నారు. అధ్యక్ష ఎన్నిక బరి
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో అధ్యక్షుడి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంట్లో ఈ ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఆ దేశ చరిత్రలో దేశాధ్యక్షుడి కోసం పార్లమెంట్లో ఎన్నిక జరగడం చరిత్రలో ఇది మొదటిసారి. శ్రీలంక అధ్యక్ష �
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శ్రీలంక అధ్యక్షుడి పదవికి గొటబాయ రాజపక్స రాజీనామా చేసినప్పటికీ హింసాత్మక ఘటనలు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, క
ఎమ్మెల్యేల బాటలోనే శివసేన ఎంపీలు ఉద్ధవ్ను వీడి ఇవాళ షిండే వర్గంలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను కలవనున్నారు. తమను ప్రత్యేక గ్రూప్గా గుర్తించాలని కోరుతూ స్పీకర్కు లేఖ అందించనున్నారు. అటు శివసేనల�
శ్రీలంక పరిణామాలపై భారత వైఖరి, ఆర్ధిక సహకారం తదుపరి చర్యలపై విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విపక్షాలకు వివరించనున్నారు. శ్రీలంకను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం విషయంలో భారత్ జోక్యం చేసుకోవాలని డిఎంకె, ఎఐఎడ
ఒకవేళ రణిల్ అధ్యక్షుడిగా గెలిస్తే.. ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇక... విపక్ష నేత సాజిద్ ప్రేమదాస కూడా రేసులో ఉన్నారు. కానీ అధ్యక్షుడిగా ఆయన సొంతంగా గెలవలేరు. అందుకు కావాల్సిన బలం పార్లమెంట్లో ఆయనకు లేదు. మాజీ జర్నలిస్ట్, SLPP సీన�
శ్రీలంక అధ్యక్ష పదవికి గొటబాయ రాజపక్స ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయాలని శ్రీలంకలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదట శ్రీలంక నుంచి మాల్దీవులకు పారిపోయిన గొట�