దేశానికి కావాల్సింది డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి అంటూ బీజేపీ నేతలు చెబుతుంటారు. డబులు ఇంజన్ సర్కార్ ఏం చేసింది అన్నింటి ధరలు పెంచుడు తప్ప అంటూ అసెంబ్లీ సమావేశాల్లో విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. దేశానికి కావాల్సింది కేసీఆర్ లాంటి డబుల్ ఇం
ముఖ్యమంత్రి కేసీఆర్ది కిసాన్ సర్కార్ కాదని.. లిక్కర్ సర్కార్ అని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణనే తీసేసి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. కేటీఆర్ను సీఎం చేసేందుకే కేసీఆర్ ప్రయత్నం చే
వైసీపీ ప్రభుత్వం చేతకానితనం వల్లే పోలవం పూర్తికాలేదు అని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఎద్దేవా చేశారు.
లంగాణలోని కామారెడ్డి జిల్లాలో పర్యటించిన సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణ ప్రభుత్వ�
బీజేపీది పాక్, ఫేక్, బ్రేక్ సిద్ధాంతంతో ముందుకెళుతోంది అనీ..పాకిస్థాన్ పేరు చెప్పి రెచ్చగొట్టి ఓట్లు అడుక్కోవడం బీజేపీకి ఫ్యాషన్ గా మారిందని టీార్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సెటైర్లు వేశారు.
బీజేపీకి మూడవ సారి అధికారం ఇస్తే దేశం ముక్కలు అవ్వటం ఖాయం అని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విమర్శించారు.
ఆర్. కృష్ణయ్య బీసీల కోసం పోరాటం చేశారా? లేక వైసీపీలో పదవి కోసం పోరాటం చేశారా? అంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.
సింహాచలం దేవస్థానం చైర్మన్ అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. ధర్మకర్తవా...అధర్మ కర్తవా అని అశోక్ గజపతిపై వ్యాఖ్యాలు చేశారు. బహిరంగ చర్చకు సవాలు చేశారు.
కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో నీరు పారకున్నా నీటి తీరువా వసూలు చేశారని గుర్తు చేశారు.
ఏపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. ప్రభుత్వ విధానాలను ఆయన తూర్పారబడుతున్నారు. ప్రధానంగా సీఎం జగన్ను టార్గెట్ చేస్తున్నారు. ఆయన చేస్తున్న విధానాలను తప్పుబడుతున్నారు. తాజాగా మ�