Home » criticizes
కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించటం వల్లే ప్రాజెక్టు ఆలస్యం కావటానికి కారణం అంటూ చెప్పుకొచ్చారు మంత్రి అంబటి. మా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు.
పవన్ కల్యాణ్ మహనీయుల పేర్లు చెబుతు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. పవన్ పార్టీ పెట్టీ చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నారు తప్ప తన కోసం కాదు.
చంద్రబాబు ఓ తొందరబాబు. టీచర్స్ చేయాల్సిన పనులు జగన్ చేస్తున్నారు.జగన్ వచ్చే ఎన్నికల్లో కనీసం 20-30 సీట్లకు మించి రావు..చంద్రబాబును ప్రజలు నమ్మటంలేదు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సీఎంగా కాపులు, ఓబీసీలకు అవకాశం ఇస్తుంది.
ఒడిశా బలాసోర్ రైలు ప్రమాదంలో వెయ్యికిపైగా మరణాలు సంభవించాయి. ఇవన్నీ బయటకు రాకుండా మీడియాను కేంద్ర ప్రభుత్వం మేనేజ్ చేసింది. మృతదేహాలను కూడా బయటకు కనిపించకుండా రాత్రికి రాత్రికి ట్రక్కుల్లో తరలించేసి అడవుల్లో దహనం చేశారు.
చ్చే ఏడాదికి జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు పూర్తి ఖాయం అని అన్నారు లక్ష్మీపార్వతి. బీజేపీ టీడీపీ పొత్తులు కలుస్తాయని నేను అనుకోవటంలేదన్నారు.
అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగడం, ఈ వేడుకల్లో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమెరికాలో ఉన్న తెలంగాణ వాళ్ళు మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
చంద్రబాబు రాజమండ్రిలో ఒక స్టోర్ డ్రామా క్రియేట్ చేశారు..దాని పేరు మహానాడు. మహానాడులో మేనిఫెస్టోను ఆకర్షణమైన మేనిఫెస్టోగా ప్రకటించారని..చంద్రబాబు క్యారెక్టర్ ఏంటంటే మేనిఫెస్టో పేరుతో వేషం వేస్తున్నాడు అంటూ విమర్శించారు.
హైదరాబాద్ పాత బస్తీని అభివృద్ది చేయని ఎంఐఎం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తుంటుంది. ఎంఐఎం పార్టీకి చెతకాకనే బిఆర్ఎస్ పార్టీని గెలిపించి పబ్బం గడుపుకుంటోంది అంటూ సెటైర్లు వేశారు.
ఫేజ్ వన్ లో ఉచితాలు అన్నాడు..ఫేజ్ టూ లో కిలో బంగారం ఇస్తాను అంటాడు..అంటూ ఎద్దేవా చేశారు.చంద్రబాబు తన మనుషులను మాత్రమే పూర్ టూ రిచ్ చేస్తాడు..చంద్రబాబు అధికారంలో ఉంటే సుజనా చౌదరి, సీఎం రమేష్, లింగమనెని, లోకేష్ లాంటి వాల్లే రిచ్ అయ్యారు..అంటూ సెటైర
సీఎం జగన్పై అచ్చెన్నాయుడు విమర్శలు