Home » Crore
Rs 80 crore electricity bill : అతని వయస్సు 80 ఏళ్లు..తనకు వచ్చిన కరెంటు బిల్లు చూసి షాక్ తిన్నాడు. వంద కాదు..రెండు వందలు..వేయి రూపాయలు కాదు.. ఏకంగా రూ. 80 కోట్ల రూపాయల బిల్లు చూసి గుండెపోటు వచ్చినంత పనైంది. కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మహార
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నట్లుగా వస్తోన్న వార్తల నేపధ్యంలో స్టాక్ మార్కెట్లలో పతనం కనిపిస్తోంది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినగా.. పెరుగుతున్న బాండ్ల జారీ.. తీవ్రం కావడంతో.. అనిశ్చిత పరిస్థితులతో దేశీయ స్టాక్ మార�
Ram Mandir : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు అందుతున్నాయి. తన ఆరాధ్య దైవం రాముడి మందిర నిర్మాణంలో తామూ భాగస్వామ్యం కావాలని దేశవ్యాప్తంగా హిందువులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఇప�
Mother Wish: తల్లిదండ్రుల ఆస్తుల కోసం కొట్లాడే వాళ్లు..చంపేసే వాళ్లు ఉండడం చూస్తుంటాం. కానీ..తల్లి చివరి కోరిక కోసం ఏకంగా రూ. కోటి విలువ చేసే ఆస్తులను భగవంతుడికి విరాళం ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. జగన్నాథ మందిరానికి విరాళంగా ఇచ్చిన ముగ్గురు కూతుళ్ల�
PM Modi’s Varanasi office : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆఫీస్ అమ్మకానికి ఉందంటూ కొంతమంది వ్యక్తులు OLXలో అమ్మకానికి పెట్టడం సంచలనం సృష్టించింది. OLX అనేది advertisement on classifieds వెబ్ సైట్. ప్రధాని కార్యాలయానికి సంబంధించిన వివరాలు, ఫొటోలతో OLX వెబ్ సైట్లో కొందరు వ్యక్తు�
Donations to hyderabad flood victims : వరదలతో అల్లాడిపోతున్న భాగ్యనగరాన్ని ఆదుకునేందుకు సినీ, రాజకీయ, వాణిజ్య ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్దఎత్తున విరాళాలు ప్రకటించారు. ఆపత్కాలంలో ప్రజలకు అండగా ఉందామని పిలుపునిచ్చార�
వ్యాపార రంగంలో రిలయెన్స్ సంస్థ దూసుకపోతోంది. ఈ కంపెనీకి చెందిన వివిధ విభాగాల్లో పేరొందిన కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన సిల్వర్ లేక్ సంస్థ రిలయెన్స్ రిటైల్ వెంచర్స్ లో రూ. 7 వేల 500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్ల�
సూపర్ కార్ల తయారీ కంపెనీ గోర్డన్ ముర్రా ఆటోమోటీవ్ సరికొత్త సూపర్ కారును పరిచయం చేసింది. పూర్తిగా డ్రైవింగ్ ను ఆస్వాదించే వారి కోసం తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇది ముర్రా 50 డిజైన్ కావడంతో కారును టి.50 అని పేరు పెట్టారు. చూడటానికి రేసుకారు
షారూఖ్ ఖాన్ బాలీవుడ్ బాద్ షా అనడంలో ఎలాంటి సందేహం లేదు. 28సంవత్సరాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న షారూఖ్ అభిమానుల్లో కానీ ఛార్మింగ్ లోని ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ అతని సక్సెస్ స్టోరీ చాలామందికి ఎంకరేజ్ మెంట్ గా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న �
కరోనా వేళ..రోజుకు రూ. 68 కోట్ల మద్యం తాగేస్తున్నారు..ఎక్సైజ్ శాఖ ఖజానా గలగల.. అంటోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే, జూన్ మాసాల్లో లిక్కర్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రతి రోజు రూ. 68 కోట్ల మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారని అంచనా. కానీ..జూన్ మ�