Home » Crores
ఇటీవల ముంబై, నాగ్పూర్లోని పలు చోట్ల జరిపిన సోదాల్లో రూ.5.51 కోట్ల విలువైన నగలు, రూ.1.21 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగల్లో ఖరీదైన బంగారు, వజ్రాభరణాలున్నాయి. పంకజ్ మెహదియాతోపాటు, ఇతరులు పెట్టుబడుల పేరుతో వినియోగదారులను మోసం చేస
కోటి రూపాయల లక్ష్యంగా పెట్టుకుని మదుపు ప్రారంభించేవారు లక్ష్యాన్ని చేరుకునేందుకు మామూలు ఫ్లాట్ మ్యుచువల్ ఫండ్ సిప్ అంతగా ఉపయోగడదు. ఆ లక్ష్యం నెరవేరాలంటే వార్షిక స్టెప్ అప్ తో కూడిన
రాజస్థాన్లో ఓ లిక్కర్ షాప్ దేశవ్యాప్తంగా ఉన్న రికార్డులు బ్రేక్ చేసింది. వేలంలో పాల్గొన్న వారితో పాటు.. ఎక్సైజ్ శాఖ అధికారులకు దిమ్మతిరేగే షాక్ ఇచ్చింది.
if-you-give-tvs-and-radios : లాక్ డౌన్ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ.. మార్కెట్లో సడన్గా పాత టీవీలు, రేడియోలకు డిమాండ్ పెరిగిపోయింది. అంతకుముందు.. వంద కూడా పలకని పాత టీవీలు.. ఇప్పుడు లక్షలు పలుకుతున్నాయి. 20, 30 ఏళ్ల కిందటి టీవీలు, రేడియోలు ఇస్తే.. లక్షలు, కోట్లు ఇస�
ఏపీ రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకొకముందే అప్పుడే భారీగా నగదు పట్టుబడుతోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. రాష్�
కోడి పందేల నిర్వహణకు అనుమతి లేదని కోర్టు చెప్పినా, సాంప్రదాయ క్రీడను వదిలేది లేదంటూ సంక్రాంతి పండగకి ఏపీ లో కోడి పందాలు జోరుగా నడిచాయి.సంక్రాంతి 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా.