-
Home » cross
cross
EVs in India: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. 10 లక్షల మైలు రాయి దాటిన అమ్మకాలు
April 13, 2023 / 04:53 PM ISTస్థానికీకరణ అర్హతను పాటించలేకపోయిన కంపెనీలకు FAME2 సబ్సిడీలను నిలిపివేయడంపై ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. సబ్సిడీని నిలిపివేయడం వల్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడిందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు
Pak woman arrested at border: హైదరాబాద్ ప్రియుడి కోసం సరిహద్దు దాటబోయిన పాక్ మహిళ అరెస్ట్
August 10, 2022 / 04:53 PM ISTతన కోసం హైదరాబాద్ రావానుకున్న నూర్ కోసం అన్నీ ఏర్పాట్లు చేశాడు. దుబాయ్లో ఉండే తన నేపాల్ ఫ్రెండ్ జీవన్ సహాయం తీసుకున్నాడు. అతడితో పాటు అతడి సోదరుడు మహమూద్ ఆమెకు సహాయంగా ఉంటారు.…
Madras high court: క్రాస్ ధరించి చర్చికి వెళ్లడం వల్ల SC సర్టిఫికేట్ రద్దు కాదు
October 9, 2021 / 12:43 PM ISTఎస్సీ కుల ధ్రవీకరణ పత్రం రద్దు చేయలేమని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.
యువకుడి ప్రాణం తీసిన ఇయర్ ఫోన్స్
November 22, 2020 / 10:09 AM ISTYoung man killed : ఇయర్ ఫోన్స్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ పట్టాలు దాటుతున్న ఆ యువకుడిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే…
రికవరీలో ఇండియా నెంబర్ వన్…రాష్ట్రాల వారీగా లెక్కలు
September 20, 2020 / 11:32 AM ISTకరోనా వైరస్ సోకినా తొందరగా కోలుకున్న వారి దేశాల్లో భారతదేశం నెంబర్ వన్ గా నిలిచింది. అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఒక్క రోజులో 95 వేల 880 మంది కోలుకున్నారు. ఇప్పటి…
అమెరికాను దాటేస్తాం : అక్టోబర్ మొదటి వారానికల్లా భారత్ లో 70లక్షల కరోనా కేసులు!
September 11, 2020 / 06:11 PM ISTప్రస్తుతం ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 2వ స్థానంలో ఉన్న విషయం తేలిసిందే. మొదటి స్టానంలో అమెరికా కొనసాగుతోంది. ప్రస్తుతం అమెరికాలో 65 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. భారత్లో…
ఏపీలో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయ్….
August 7, 2020 / 09:21 PM ISTఏపీలో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి. ఒక్కరోజు 10,171 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో 89 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో కేసుల సంఖ్య 2,06,960కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు…
బంగారం ధర పెరిగింది..ఎంతంటే
July 22, 2020 / 02:06 PM ISTబంగారం కొనుక్కొవాలని అనుకున్న వారు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే..ధరలు దిగి రావడం లేదు. దీంతో మహిళామణులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్…
6కోట్లు దాటిన మోడీ ట్విట్టర్ ఫాలోవర్లు
July 19, 2020 / 03:37 PM ISTభారత ప్రధానమంత్రి మరో అరుదైన ఘనత సాధించారు. మోడీ… దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో భారత ప్రధాని నరేంద్రమోడీ…
1000దాటిన కరోనా మరణాలు…వేగంగా స్పందించడం వల్లే 130కోట్ల జనాభా ఉన్న భారత్ లో కరోనా కంట్రోల్
April 29, 2020 / 05:46 AM ISTభారత్ లో కరోనా మరణాల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు 1,007మంది కరోనా సోకి మరణించారు. గడిచిన 24గంటల్లోనే అత్యధికంగా దేశవ్యాప్తంగా73కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఒకరోజులో ఇన్నికరోనా మరణాలు నమోదవడం ఇదే…