Home » crown prince
కోహినూర్ వజ్రం.. ప్రపంచంలోనే బాగా ప్రసిద్ధి చెందిన వజ్రం ఇది. 105.6 క్యారెట్లతో వెలుగులీనే ఈ వజ్రం మళ్ళీ వార్తల్లో నిలిచింది. దీనికి ‘వెలుగుల కొండ’గానూ పేరుంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కిరీటంలోని 2,800 వజ్రాల్లో కోహినూర్ కూడా ఒకటి. ఈ కిరీటాన్ని 1937లో �
పర్యావరణ హితం కోరే పనుల్లో ఒకటైన కాగితరహిత కార్యకలాపాల్లో దుబాయ్ నెం.1 స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే ఇలాంటి ఘనత దక్కించుకున్న తొలి దేశం దుబాయ్ మాత్రమే. ఎమిరేట్స్ యువరాజు..
అతడో ఏసీ టెక్నీషియన్.. కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన వ్యక్తి.. అతడే.. చేయని తప్పుకు సౌదీలో 604 రోజులు జైలుశిక్ష అనుభవించాడు.
దుబాయి క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య సయిద్ బిన్ తానీ అల్ మక్తోమ్ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ కవలపిల్లలో ఓ పాప,ఓ బాబు పుట్టారు. ఈ శుభవేళ ప్రిన్స్ కు అభినందలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే వివిధ దేశాల్లోని రాయల్ ఫ్యామిలీలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లో సౌదీ అరేబియన్ రాయల్ ఫ్యామిలీ కూడా చేరింది. సౌదీ అరేబియన్ రాయల్ ఫ్యామిలీకి చెందిన 150మందికి కరోనా సోకింది. లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం…సౌదీ అరే
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫౌండర్,సీఈవో జెఫ్ బెజోస్ మొబైల్ ఫోన్ హ్యాంకింగ్ కు గురైంది. జెఫ్ బెజోస్ మొబైల్ డేటాను సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ హ్యాక్ చేసినట్లు సమాచారం. 2018 మే 1న బెజోస్కు సౌదీ యువరాజు వాట్సాప్ సందేశం పంపారు. సౌదీ యు�
రెండు రోజుల సౌదీ పర్యటనలో భాగంగా సోమవారం అర్థరాత్రి రియాద్ లోని కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ. రియాద్ ఎయిర్ పోర్టులో మోడీకి సౌదీ నాయకులు,అధికారులు ఘనస్వాగతం పలికారు. ఇవాళ(అక్టోబర్-29,2019) సౌదీ యువరాజు, ఆ
భారతప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరలో సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నారు. సౌదీ అగ్రనాయకత్వంతో ద్వైపాక్షిక చర్చలు జరపునున్న మోడీ సౌదీ యువరాజు బిన్ సల్మాన్ తో సమావేశంకానున్నారు. రాజధాని రియాద్ లో గల్ఫ్ నేషన్ నిర్వహించే ఓ ఇన్వెస్ట్ మెంట్ సద�
UAEలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఇవాళ(ఆగస్టు-24,2019)”ఆర్డర్ ఆఫ్ జాయెద్” మెడల్తో యూఏఈ యువరాజు మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ మోడీని సత్కరించారు. దేశాల అధ్యక్షులు, ప్రధానులు, దేశాధినేతలు, రాజులకు బహూకరించే ఈ
భారతదేశపు అత్యంత విలువైన వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఒకటి అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. భారత్-సౌదీ దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయన్నారు.భారత్ లో..ఎనర్జీ, రిఫైనింగ్,పెట్రోకెమికల్స్,వ్యవసాయం,మౌలిక సదు�