CRPF martyrs Families

    ఒక్కో అమరవీరుడి కుటుంబానికి రూ.25లక్షల సాయం : కేసీఆర్

    February 22, 2019 / 06:17 AM IST

    పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు తెలంగాణ అసెంబ్లీ నివాళులర్పించింది. 2 నిమిషాలు మౌనం పాటించారు సభ్యులు. అన్ని పార్టీలు దాడిని ఖండించాయి. సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. వీరజవాన్ల కుటుంబాలకు �

10TV Telugu News