Home » CRPF Soliders
పుల్వామా ఉగ్రదాడి ఘటనపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఈ-మహ్మద్ కు చెందిన టాప్ టెర్రరిస్ట్ ను భారత బలగాలు మట్టుబెట్టాయి.
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాని అవంతిపొరా సమీపంలోని లెత్ పొరా వద్ద గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 43 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్ధం (ఐ�