-
Home » culture
culture
2026లో విదేశీ టూర్కి వెళ్లాలనుకుంటున్నారా? పాత పర్యాటక ప్రదేశాలు చూసి బోర్ కొట్టిందా? అయితే వీటిని చూడండి..
సరస్సులు, అడవులతో నిండిన పర్వత లోయలు ఉన్న ప్రాంతాలకు వెళ్తే మీలోని ఒత్తిడి మొత్తం పోతుంది.
సంస్కృతి, సమైక్యత మేళవింపుగా.. ‘ప్రేమతో.. జీ తెలుగు’!
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో రూపొందించిన ఈ బ్రాండ్ ఫిల్మ్ తెలుగువారి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది.
Amit Shah on kantara: కర్ణాటక అంటే ఏంటో అమిత్ షాకు ఆ సినిమా చూశాకే తెలిసిందట
కాంతార సినిమా చూశాకే తనకు కర్ణాటక సంస్కృతి గొప్పతనం తెలిసొచ్చిందని ఆయన అన్నారు. ఈ ఏడాది చివర్లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా అమిత్ షా రాష్ట్రంలో �
Vellappally Natesan on culture: అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే తరగతి గదిలో కూర్చోవడం, కౌగిలించుకోవడం మన సంస్కృతి కాదు: సీఎం పినరయి సన్నిహితుడు వెల్లపల్లి నటేశన్
వెల్లపల్లి నటేశన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘తరగది గదుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చోవడానికి మేము మద్దతు తెలపబోము. మనకు మన సొంత సంస్కృతి ఉంది. మనం అమెరికాలోనో, ఇంగ్లండ్లోనో నివసించడం లేదు. అమ్మాయిలు, అబ్బాయిలు కౌగిలించుకోవడం, కల�
RK Roja : ‘జగన్ అన్న నమ్మకాన్ని నిలబెడతా’మంత్రిగా రోజా బాధ్యతల స్వీకరించిన రోజా..దిష్టి తీసిన భర్త సెల్వమణి..
మంత్రి పదవి దక్కించుకున్న ఆర్కే రోజు సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Kim Cultural War : ఉత్తర కొరియా పౌరులకు మింగుడుపడని కిమ్ నిర్ణయాలు… ఆ యాసలో మాట్లాడితే జైలుకే
ఇతరుల సాంప్రదాయాలను, సాంస్కృతిక అంశాలను అనుసరించటం తుపాకులు ధరించి ఉన్న శత్రువులకంటే ప్రమాదకరంగా భావించాల్సి ఉంటుందన్న హెచ్చరికలు ఉత్తర కొరియా పౌరులకు జారీ అయ్యాయి.
ఈశాన్య రాష్ట్రాలు లేకపోతే భారత్, భారతీయ సంస్కృతి అసంపూర్ణం
ఈశాన్య రాష్ట్రాలు లేకపోతే భారత్, భారతీయ సంస్కృతి అసంపూర్ణమని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని భారతీయ సంస్కృతికే మణిహారంగా అభివర్ణించారు. ఆదివారం డెస్టినేషన్ నార్త్ ఈస్ట్-2020 కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన�
చైనా ఫోన్స్..యాప్స్ బ్యాన్..భారత్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా
భారత్ – చైనా దేశాల మధ్య…నెలకొన్న సందిగ్ధం ఇంకా తెరపడడం లేదు. సరిహద్దులో ఇంకా ఉద్రిక్తత వాతావరణం నెలకొంటోంది. ఇటీవలే 20 మంది భారతీయ సైనికులను చైనా సైనికులు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది. అందుకనుగుణ�
నన్ను గురువుగా స్వీకరించు…దీపికాకు రాందేవ్ సలహా
బాలీవుడ్ నటి దీపిక పదుకొణే జేఎన్ యూ విజిట్ పై విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. విద్యార్థులపై దాడి ఘటన తర్వాత గత వారం బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె వారికి మద్దతు తెలిపారు. క్యాంపస్కు వెళ్లి వారి ఆందోళనల్లో పాల్గొని, కేంద్రంపై విమర్శలు చే�
బీజేపీ ఎక్కడికెళితే అక్కడ విద్వేషమే
ప్రజల వాయిస్ ను బీజేపీ వినడం లేదన్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. పౌరసత్వ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలంటూ వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు మూడో వారంకు చేరుకున్నాయి. రాజ్యంగ రక్షణ-భారత్ రక్షణ పేరుతో సీఏఏకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమ�