Home » culture
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో రూపొందించిన ఈ బ్రాండ్ ఫిల్మ్ తెలుగువారి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది.
కాంతార సినిమా చూశాకే తనకు కర్ణాటక సంస్కృతి గొప్పతనం తెలిసొచ్చిందని ఆయన అన్నారు. ఈ ఏడాది చివర్లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా అమిత్ షా రాష్ట్రంలో �
వెల్లపల్లి నటేశన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘తరగది గదుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చోవడానికి మేము మద్దతు తెలపబోము. మనకు మన సొంత సంస్కృతి ఉంది. మనం అమెరికాలోనో, ఇంగ్లండ్లోనో నివసించడం లేదు. అమ్మాయిలు, అబ్బాయిలు కౌగిలించుకోవడం, కల�
మంత్రి పదవి దక్కించుకున్న ఆర్కే రోజు సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఇతరుల సాంప్రదాయాలను, సాంస్కృతిక అంశాలను అనుసరించటం తుపాకులు ధరించి ఉన్న శత్రువులకంటే ప్రమాదకరంగా భావించాల్సి ఉంటుందన్న హెచ్చరికలు ఉత్తర కొరియా పౌరులకు జారీ అయ్యాయి.
ఈశాన్య రాష్ట్రాలు లేకపోతే భారత్, భారతీయ సంస్కృతి అసంపూర్ణమని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని భారతీయ సంస్కృతికే మణిహారంగా అభివర్ణించారు. ఆదివారం డెస్టినేషన్ నార్త్ ఈస్ట్-2020 కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన�
భారత్ – చైనా దేశాల మధ్య…నెలకొన్న సందిగ్ధం ఇంకా తెరపడడం లేదు. సరిహద్దులో ఇంకా ఉద్రిక్తత వాతావరణం నెలకొంటోంది. ఇటీవలే 20 మంది భారతీయ సైనికులను చైనా సైనికులు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది. అందుకనుగుణ�
బాలీవుడ్ నటి దీపిక పదుకొణే జేఎన్ యూ విజిట్ పై విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. విద్యార్థులపై దాడి ఘటన తర్వాత గత వారం బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె వారికి మద్దతు తెలిపారు. క్యాంపస్కు వెళ్లి వారి ఆందోళనల్లో పాల్గొని, కేంద్రంపై విమర్శలు చే�
ప్రజల వాయిస్ ను బీజేపీ వినడం లేదన్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. పౌరసత్వ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలంటూ వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు మూడో వారంకు చేరుకున్నాయి. రాజ్యంగ రక్షణ-భారత్ రక్షణ పేరుతో సీఏఏకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమ�
కేంద్ర మంత్రి అమిత్ షా శస్త్ర (ఆయుధ) పూజలపై వస్తున్న కౌంటర్లను తిప్పికొట్టారు. దసరా పండుగ రోజున రాఫెల్ యుద్ధ విమానాన్ని భారత ప్రభుత్వం అందుకుంది. ఎయిర్ఫోర్స్ డే రోజును పురస్కరించుకుని ఫ్రాన్స్ లో తయారైన విమానం భారత్ కు చేరింది. తొలి యుద్ధ వ�