-
Home » Curfew
Curfew
నేపాల్లో మళ్లీ టెన్షన్.. టెన్షన్.. జెన్-జడ్ ఆందోళనలతో ప్రభుత్వం అప్రమత్తం.. కర్ఫూ విధింపు, వాటిపై నిషేధం..
తాజా ఉద్రికత్తలపై నేపాల్ ప్రధాని సుశీల కర్కి స్పందించారు. ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మణిపూర్లో కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్.. సీఎం బీరేన్ సింగ్ ఇంటిపై దాడి..
ఇవాళ ఉదయం ముగ్గురు రాష్ట్ర మంత్రులు, ఆరుగురు శాసనసభ్యుల ఇళ్లను నిరసనకారులు ధ్వంసం చేశారు.
Manipur violence: మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస.. 17 మందికి తీవ్రగాయాలు, రాజధాని ఇంఫాల్లో కర్ఫ్యూ
ప్రభుత్వ యంత్రాంగం ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ సహా భిషంపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపును ఉపసంహరించుకుంది. ముందుజాగ్రత్త చర్యగా ఇంఫాల్ లోయ అంతటా రాత్రిపూట కర్ఫ్యూతో పాటు పగటిపూట ఆంక్షలు విధించారు.
Manipur Violance: నెల రోజులకు కాస్తంత ఊపిరి పీల్చుకున్న మణిపూర్.. ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత
రాష్ట్రంలో మూడు రోజులు పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. హింసాత్మక అల్లర్లపై గురువారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును హైకోర్టు రిటైర్డ్జ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బృందం విచారిస్తుందని తెలిపారు. �
Shivamogga: సావర్కర్ పోస్టర్ వివాదం.. కర్ణాటకలోని శివమొగ్గలో హైటెన్షన్
శివమొగ్గలోని అమీర్ అహ్మద్ సర్కిల్లో వీర్ సావర్కర్ పోస్ట్ పెట్టారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఇస్లాంకు చెందిన సంఘాల వారు కొద్ది రోజుల క్రితం నిరసన చేపట్టారు. ఈ నిరసనను వ్యతిరేకిస్తూ హిందూ మతానికి చెందిన కొన్ని సంఘాల వారు కూడా నిరసనలు చేపట్టారు
Amravati Curfew: అమరావతిలో హింస.. కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం
త్రిపురలో చెలరేగిన అల్లర్లు మహారాష్ట్రలోని పలు జిల్లాలకు వ్యాపించాయి.
Rath Yatra: ఒడిశాలోని పూరీలో 48గంటల పాటు కర్ఫ్యూ
ఒడిశాలోని పూరీలో 48గంటల పాటు కర్ఫ్యూ విధించారు. జులై 12న మొదలుకానున్న రథ యాత్ర సందర్భంగా ఆదివారం నుంచి అమలుచేయనున్నారు.
ICMR Lockdown : తొందర వద్దు.. లాక్డౌన్ తొలగింపులపై ఐసీఎంఆర్ కీలక వ్యాఖ్యలు
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు తగ్గాయి. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ తొలగింపులపై ఫోకస్ పెట్టాయి. లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలని భావిస్తున్నాయి. దీనిపై ఐసీఎంఆర్ స్పందించింది. లాక్ డౌన్ ఎత్తివేత�
Telangana Lockdown : లాక్డౌన్ తో తెలంగాణలో కరోనా ముప్పు తప్పిందా ?
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టేదెప్పుడు? తెలంగాణలో లాక్డౌన్ సత్పలితాన్ని ఇస్తోందా? ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు ఎంత వరకు విజయవంతం అయ్యాయి? కేసులు తగ్గుముఖం పట్టడం దేనికి సంకేతం...? మరో 15 రోజుల్లో ఏం జరుగబోతుంది?
UP, Maharashtra : కరోనా కల్లోలం, యూపీలో కర్ఫ్యూ పొడిగింపు, మహారాష్ట్రలో 960 మంది మృతి
కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ వైరస్ ధాటికి పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. అయినా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.