Home » Currency
10 రూపాయల నోటుపై ప్రేమ కథను పంచుకున్న కుసుమ్-విశాల్లు నిజ జీవితంలో కలుసుకున్నారా? వారి ప్రేమ కథ కంచికి చేరిందా? కరెన్సీ నోటుపై ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ చదవండి.
నడిరోడ్లపై నోట్ల కట్టలు కనిపిస్తే జనాలు ఆగుతారా? అమెరికాలో ఒకాయన కోట్ల రూపాయలు తన కారులోంచి హైవేపైకి విసిరేశాడు. ఇక అక్కడి పరిస్థితి ఒకసారి ఊహించండి.
ఇండినేషియాలో 86.7 శాతం మంది ముస్లింలే ఉంటారు. అయినప్పటికీ, 1998లో ఓ సారి వినాయకుడి ఫొటోతో కరెన్సీ ముద్రించారు. అయితే, ఇప్పుడు గణేశుడి ఫొటో ఉండే ఆ కరెన్సీ చలామణీలో లేదు. అప్పట్లో వారి కరెన్సీపై ఓ వైపు గణేశుడి బొమ్మ, ఓ వ్యక్తి ఫొటో ఉంది. ఆ వ్యక్తి ఎవరో �
2018-19 నుండి బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ రూ.2వేల నోట్ల చెలామణి తగ్గిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్ సభకు తెలిపింది. బీజేపీ ఎంపీ రంజన్ బెన్ ధనంజయ్ భట్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ సమాధానమిచ్చారు.
దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి రోజురోజుకి క్షీణిస్తూ మంగళవారం మరో కొత్త కనిష్టాన్ని నమోదు చేసింది. గ్లోబల్ మార్కెట్ల ఒడిదుడుకులు, గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు పుంజుకోవడంతో పాటు భారతదేశ కరెంట్ ఖాతా ల
మహబూబాబాద్ జిల్లాకు చెందిన కూరగాయల వ్యాపారి, అనారోగ్యానికి గురైన వృధ్దుడు భూక్య రెడ్యా దాచుకున్న రూ.2 లక్షల రూపాయల డబ్బును ఎలుకలు కొట్టేసిన సంగతి తెలిసిందే.
Rs 2,000 notes not printed in last 2 years : దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రూ.2వేల నోటుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రూ.2వేల నోటు ఎందుకు ఎక్కువగా కనిపించడం లేదు? వాటి ముద్రణ ఎందుకు తగ్గించారు? ఎన్ని నోట్లు చెలామణిలో ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇచ్చిం
Exchange of torn currency made easy: మీ దగ్గర పాత, చిరిగిన కరెన్సీ నోట్లు ఉన్నాయా? వాటిని ఎలా, ఎక్కడ మార్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారా? ఆ నోట్లు ఇక వేస్ట్ అయినట్టే అని బాధపడుతున్నారా? అయితే.. మీకో గుడ్ న్యూస్. పాత, చిరిగిన నోట్ల మార్పిడికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్
monkey-steals-bag-with-rs-4-lakh : కోతి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఆ జంతువు చేసే చిలిపి పనులు. మనుషుల చేతుల్లో ఉన్న వస్తువులను అమాంతం పట్టుకుని పరుగెత్తుంటుంది. దీంతో కోతుల కనబడగానే..దూరంగా నిలడుతారు. ప్రేమగా ఇచ్చే పండ్లు, ఇతర ఆహార పదార్థాలను తింటుంటాయి. కానీ..
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, భారతదేశంలో పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద స్వామి ప్రకటించుకున్న సొంత దేశంలో ఓ హోటల్ పెడుతానని ఇందుకు అనుమతినివ్వాలంటున్నాడు ఓ తమిళ తంబి. ఈ మేరకు ఓ లేఖ కూడా రాశాడు. దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్