Home » customer
రీల్స్ పిచ్చిలో చేస్తున్నారో? నిజంగానే సహనం కోల్పోతున్నారో తెలియదు కానీ.. సెలూన్కి వచ్చిన వ్యక్తిని చితక బాదాడు ఓ బార్బర్. వైరల్ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మనవల్ల చిన్న మిస్టేక్ జరిగితే సారీ చెబుతాం. ఓ డెలివరీ బోయ్ ఓ ఇంట్లో అనుకోకుండా పూల కుండీ పగలగొట్టాడు. తన మిస్టేక్ సరిచేసుకోవడం కోసం అతనేం చేశాడు?
హాస్పిటాలిటీలో నిజమైన స్టార్స్ ఆఫీసు మనేజనర్లు,క్లీనింగ్ సిబ్బంది, రిసెప్షనిస్టులు ఇంకా దీంట్లో తెరవెనుక ఎంతోమంది కృషి ఉంటుంది అని రితేశ్ తెలిపారు.
సామాన్యులు మోసగాళ్ల చేతిలో మోసపోయారంటే సరే.. ఇక పోలీస్ అధికారిని కూడా బురిడీ కొట్టించేస్ధాయిలో మోసాలు జరుగుతున్నాయి. తాజాగా ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ఓ రెస్టారెంట్లో తనకి జరిగిన మోసం ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.
ఫుడ్ డెలివరీ చేయాల్సిన డెలివరీ మ్యాన్ ఆ ఫుడ్ తినేశాడు. అంతేకాదు.. ఆ ఫుడ్ తాను తిన్నానని, టేస్టు కూడా బాగుందని కస్టమర్కు మెసేజ్ చేశాడు. అవసరమైతే కంపెనీకి ఫిర్యాదు చేసుకోమన్నాడు.
క్షురకుడు సగం గడ్డం గీశాక డబ్బులు ఇమ్మన్నాడు క్షురకుడు. షేవింగ్ పూర్తి అయ్యాక ఇస్తానన్నాడు కష్టమర్.కానీ ఇప్పుడే కావాలన్నాడు క్షురకుడు. ఆ గొడవతో క్షురకుడు గడ్డం గీయించుకునే వ్యక్తి గొంతు కోసి చంపేశాడు. ఈ విషయం తెలిసిన మృతుడి బంధువులు సదరు క�
స్పాలో పని చేసే ఒక యువతిపై మేనేజర్తోపాటు, కస్టమర్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధిత మహిళ ఢిల్లీ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన కమిషన్.. పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
హోటల్ వెళ్లిన కష్టమర్ గులాబ్ జామూన్స్ ఆర్డర్ ఇవ్వగా తెచ్చిన ఇచ్చిన జామూన్ల బౌల్ లో ఓ బొద్దింక ఉంది. దీంతో సదరు వ్యక్తి రెస్టారెంట్ యాజమాన్యంపై కేసు పెట్టి భారీ పరిహారం పొందాడు.
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. చపాతీ కోసం జరిగిన గొడవలో ఓ కస్టమర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగు చూసింది.
పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17వ తేదీన పెరిగాయి. 2021, ఆగస్టు 18వ తేదీ డీజిల్ ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.