Home » Customs officials
Pakistan Ship in Mumbai : చైనా నుంచి పాకిస్తాన్ లోని కరాచీకి వెళ్తున్న ఓడను ముంబైలోని నవా షేవా పోర్టులో నౌకను అధికారులు నిలిపివేశారు. ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారంతో కస్టమ్ అధికారులు రంగంలోకి దిగారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో నిందితుల వద్ద పట్టుబడ్డ బంగారం విలువ బహిరంగ మార్కెట్ లో 1.11 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కేంద్రంగా స్మగ్లింగ్ దందా కొనసాగుతోంది. అరబ్ దేశాల కేంద్రంగా అక్రమ బంగారం, విదేశీ కరెన్సీ, సిగరెట్ల స్మగ్లింగ్ జరుగుతోంది. Shamshabad Airport
Drugs : మహిళా ప్రయాణికురాలు మాలావి నుంచి దోహ మీదుగా హైదరాబాద్ వచ్చింది. సూట్ కేసులో హెరాయిన్ పెట్టుకుని వచ్చిందా మహిళ. 5.9 కిలోల హెరాయిన్ పట్టుబడగా, దాని విలువ రూ.41.3కోట్లు ఉంటుందని తెలిపారు.
మహిళను అరెస్టు చేసి ఆమెపై కస్టమ్స్ చట్టంతోపాటు వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఒక విమానం టాయిలెట్లో దాదాపు రూ.2 కోట్ల విలువైన బంగారు కడ్డీలు దొరికాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఆదివారం ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణ జరుపుతున్నారు.
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద రూ.4 కోట్ల విలువైన 7.695 కిలో గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి ఈకే -528 విమానం శుక్రవారం ఉదయం శంషాబ�
చెన్నై ఎయిర్పోర్టులో జంతువుల అక్రమ రవాణాకు కస్టమ్స్ అధికారులు అడ్డుకట్టవేశారు. ఎయిర్పోర్టులో జంతువుల అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. ఓ యువకుడు బ్యాంకాక్ నుంచి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు విమానంలో ప్రయాణం చేస్�
రెండు కాళ్లకు గాయాలు తగిలినట్లు బ్యాండేజీలు వేసుకున్న ఓ వ్యక్తి .. గోల్డ్ను పేస్ట్ రూపంలో ఆ బ్యాండేజీల్లో దాచాడు.
బెంగళూరు ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న భారీ కొకైన్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆఫ్రికాకు చెందిన వ్యక్తి నుంచి రూ. 11 కోట్ల విలువైన కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు.