Home » cyber cheating
ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని ఊరిస్తుంటారు సైబర్ నేరగాళ్లు. వారి వలలో చిక్కుకున్నామో అంతే సంగతి. అసలుకే ఎసరొస్తుంది. ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది. నడిరోడ్డున పడాల్సి వస్తుంది. సరిగ్గా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే జరిగింది.
సైబర్ క్రిమినల్స్ కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు.
క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగూల్ లో సెర్చి చేసిన యువతి..మోసపోయింది. దాదాపు రూ. 19 వేల రూపాయలను కాజేశాడు గుర్తు తెలియని వ్యక్తి.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సరికొత్త తరహాలో చీటింగ్ కు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు స్మార్ట్ఫోన్ లేదా ల్యాప్టాప్ను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి టీమ్వ్యూయర్, ఎనీడెస్క్
మీరు ఆన్ లైన్ బ్యాంకింగ్ చేస్తారా? అయితే జాగ్రత్త.. ఆ లింక్స్ అస్సలు క్లిక్ చేయకండి.. లేదంటే భారీ మూల్యం తప్పదు...
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను అడ్డంగా దోచుకుంటున్నారు. సైబర్ నేరాల పట్ల పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరు మోసపోతూనే ఉన్నారు.
ఆన్ లైన్ మోసాల గురించి సైబర్ పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలని లేదంటే అడ్డంగా మోసపోతారని, జేబులు గుల్ల అవుతాయని వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. ఆన్ లైన్ మోసాల గురించి నిత్యం అలర్ట్ చేస్తూనే ఉన్నారు. అవగాహన క�
దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చింది.
జోకర్ వైరస్ అందరినీ భయపెడుతోంది. ఈ మాల్ వేర్ బారిన పడిన యువత..తీవ్రంగా నష్టపోతోంది. గూగుల్ ఐదుసార్లు డిలీట్ చేసినా..మెట్రో నగరాలను ఇప్పటికే తీవ్రంగా కుదిపేస్తోంది.
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను నిలువునా దోచేస్తున్నారు.