-
Home » cyber cheating
cyber cheating
మాజీ ఐపీఎస్ భార్యకే టోకరా.. రూ. 2కోట్లు కొట్టేసిన సైబర్ క్రిమినల్స్.. మోసం జరిగిందిలా
ఆ తర్వాత డబ్బులు ఇన్వెస్ట్ మెంట్ చేయడం ప్రారంభించింది. అలా డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5 వరకు 19 లావాదేవీలు చేసింది. మొత్తం 2.58 కోట్లు పంపింది.
ఏపీ సీఐడీ ఘనత.. ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్ నెట్ వర్క్ గుట్టు రట్టు.. దేశవ్యాప్తంగా 10వేల కోట్ల మోసం..
హుడే నుంచి 1600 సిమ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. కంబోడియా కేంద్రంగా నేరాలు జరుగుతున్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.
బీకేర్ ఫుల్.. కొరియర్ పేరుతో ఘరానా మోసం, 20లక్షలు పొగొట్టుకున్న టెకీ..
వెంటనే తాము సూచించిన బ్యాంకు అకౌంట్ కు రూ.20 లక్షలు పంపించాలన్నారు. అలా చేయకపోతే అరెస్ట్ అవుతారని భయపెట్టారు.
100 పెడితే రెండొందలు ఇస్తామంటారు, ఆశ పడ్డారో ఖతమే..! సైబర్ నేరగాళ్ల కొత్త రకం ఫ్రాడ్
కేసు నమోదు చేసిన పోలీసులు..టెక్నాలజీ అధారంగా నిందితులను గుర్తించి చెన్నైలోని సలయూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారు.
పార్ట్ టైమ్ జాబ్ పేరుతో ఘరానా మోసం.. 17లక్షలు పోగొట్టుకున్నాడు
పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్స్ పేరుతో దేశవ్యాప్తంగా పలువురిని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 30 సైబర్ మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.
పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు..! కట్ చేస్తే దిమ్మతిరిగిపోయే మోసం.. హైదరాబాద్లో రూ.500 కోట్ల భారీ ఫ్రాడ్
ఈ యాప్ ద్వారా 10వేల మంది ఇన్వెస్ట్ మెంట్ చేసినట్లు బాధితులు తెలిపారు. మూడు నెలల వరకు సజావుగా ఇన్వెస్ట్ చేసిన వారికి సంస్థ రెంటల్ డబ్బులు చెల్లించింది. ఆ తర్వాతి నుంచి..
మహిళ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడు, కట్ చేస్తే 70లక్షలు పోగొట్టుకున్నాడు.. దిమ్మతిరిగిపోయే మోసం
Cyber Crime In Bengaluru : మీకొక కొరియర్ వచ్చింది. అందులో లక్ష డాలర్ల విలువ చేసే ఖరీదైన కానుకలు ఉన్నాయని చెప్పాడు. అవి మీకు చేరాలంటే డబ్బు చెల్లించాలని అన్నాడు.
Hyderabad : బీ కేర్ఫుల్.. లోన్ పేరుతో ఘరానా మోసం, రూ.60లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాడు అరెస్ట్
Hyderabad : లోన్లు, ఆఫర్లు అంటూ ఎరవేస్తారు. ఆ ఎరకు చిక్కామా? ఇక అంతే సంగతులు.. సర్వం దోచేస్తారు.
Cyber Fraud : ఎన్టీఆర్ జిల్లాలో భారీ సైబర్ మోసం.. అకౌంట్ల నుంచి రూ.3 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే అకౌంట్ లో రూ.150 జమ అవుతాయని మోసానికి పాల్పడ్డారు. ఒకరి నుంచి మరొకరిని యాప్ లో చేర్చుకుంటే భారీగా డబ్బులొస్తాయని నమ్మించి కేటుగాళ్లు మోసగించారు.
Cyber Fraud : గిఫ్ట్లకు ఆశపడ్డారు, రూ.25లక్షలు పోగొట్టుకున్నారు.. సంగారెడ్డిలో భారీ సైబర్ మోసం
Cyber Fraud : గిఫ్ట్ల పేరుతో ఓ మహిళ నుంచి రూ.20లక్షలు, మరో మహిళ నుంచి 4లక్షలకు టోకరా వేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.