Home » cyber fraud
ఏప్రిల్ లో డెలివరీ కావాల్సిన ప్రొడక్ట్ కోసం ఎదురుచూస్తున్న 43ఏళ్ల వ్యక్తి నుంచి వేలకువేలు లూటీ చేశాడొక ఆన్లైన్ నేరగాడు. స్క్రీన్ షేరింగ్ అప్లికేషన్ తో బురిడీ కొట్టించిన ఆ వ్యక్తికి ఈ తరహా మోసం కొత్తేం కాదు.
వస్తువు కొనాలంటూ ఆమెతో కంత్రీగాళ్లు చాట్ చేసి.. కాల్ చేశారు. ఓ క్యూ ఆర్ కోడ్ను పంపారు.. దాన్ని స్కాన్ చేయాలని సూచించడంతో.. ఆమె దాన్ని స్కాన్ చేసింది.
మీరు ఎస్బీఐ కస్టమరా? అయితే జాగ్రత్త.. ఈ ఫోన్ నెంబర్స్ తో కేర్ ఫుల్ గా ఉండాల్సిందే అని ఎస్బీఐ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.(SBI Customers Alert)
కరోనా సమయంలో ఆన్ లైన్ క్లాసుల కోసం మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్స్ నిత్యం పిల్లల చేతుల్లోనే ఉంటున్నాయి. ఇప్పుడు అవే ప్రమాదకరంగా మారుతున్నాయి.
సైబర్ క్రిమిన్సల్ రెచ్చిపోతున్నారు. కేవైసీ అప్ డేట్ పేరుతో, స్టాక్ మార్కెట్ లో లాభాల పేరుతో ఈజీగా మోసం చేస్తున్నారు. రెప్పపాటులో బాధితుల బ్యాంకు అకౌంట్ల నుంచి లక్షల రూపాయలు..
ఆ మేసేజ్ లో పంపిన లింక్ ని క్లిక్ చేసి అందులో వివరాలు పొందుపరుస్తున్నారు. కట్ చేస్తే.. వారికి తెలియకుండానే వారి బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయమవుతోంది.
ఆన్ లైన్ మోసాలు పెరిగిపోయాయి. రెప్పపాటులో సైబర్ క్రిమినల్స్ డబ్బు దోచేస్తున్నాయి. దీంతో బ్యాంకులు ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకొస్తున్నాయి. తాజాగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ
ఆమె చెప్పినట్లే చేశాడు. తర్వాత..అసలు విషయం తెలుసుకుని.. లబోదిబోమంటూ..పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు.
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త రూపాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ సంబంధిత విషయాల్లో. డిజిటల్ లావాదేవీలు పెరిగేకొద్దీ మోసాలు కూడా పెరుగుతున్న
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సరికొత్త తరహాలో చీటింగ్ కు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు స్మార్ట్ఫోన్ లేదా ల్యాప్టాప్ను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి టీమ్వ్యూయర్, ఎనీడెస్క్