Home » cyber fraud
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను అడ్డంగా దోచుకుంటున్నారు. సైబర్ నేరాల పట్ల పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరు మోసపోతూనే ఉన్నారు.
ఆన్ లైన్ మోసాల గురించి సైబర్ పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలని లేదంటే అడ్డంగా మోసపోతారని, జేబులు గుల్ల అవుతాయని వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. ఆన్ లైన్ మోసాల గురించి నిత్యం అలర్ట్ చేస్తూనే ఉన్నారు. అవగాహన క�
పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు..విదేశాల్లో ఉన్నా..భారతదేశానికి వచ్చి స్థిర పడుతా..అంటూ ఓ మహిళను నమ్మించి..ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా రూ. 50 లక్షలు దోచేశాడు.
దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చింది.
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను నిలువునా దోచేస్తున్నారు.
టెక్నాలజీ వినియోగం పెరిగి ప్రజలకు సౌకర్యంగా ఉండటం ఏమోకానీ సైబర్ నేరగాళ్లు మాత్రం ఎన్నిరకాలుగా మోసం చేయోచ్చో అన్ని రకాలుగా ప్రజలను మోసం చేయాటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.
సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా యూపీఐ పేమెంట్ తో మోసానికి పాల్పడ్డాడు సైబర్ క్రిమినల్. ఏకంగా రూ.97వేలు నొక్కేశాడు.
ఇటీవల సైబర్ నేరాలు బాగా పెరిగాయి. మనకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ మాయమవుతోంది. ఇటీవల సైబర్ నేరాలు బాగా పెరిగాయి. మనకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ మాయమవుతోంది. విషయం తెలిసే లోపు సైబర్ క్రిమినల్స్ దోచేస్తున్నారు. ఈ �
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఒక్కోసారి ఒక్కో రీతిలో ఫ్రాడ్ కి పాల్పడుతున్నారు. కేవైసీ పేరుతో ఎంతోమందిని చీట్ చేశారు. తాజాగా సైబర్ నేరగాళ్ల కన్ను క్�
new cyber crime with phone message: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో క్రైమ్స్ కి పాల్పడుతున్నారు. అమాయకులను మోసం చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఆఫర్లు, బహుమానాల పేరుతో మోసాలకు పాల్పడిన సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు మరో ఫ్రాడ్ కి తెరలేపా�