Home » cyber fraud
సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మిన మహిళా పెట్టుబడి కింద డబ్బులు చెల్లించారు. అలా విడతలవారీగా రూ.1.50 కోట్లను సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్నారు.
ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. మహిళల్ని అట్రాక్ట్ చేసేందుకు ఫ్రీ ఆఫర్ల పేరుతో మోసం చేస్తున్నారు. వాళ్ల ఆఫర్లకు ఆకర్షితులై తమ ఖాతాల్లో వేల రూపాయలు పోగొట్టుకుని జనం గగ్గోలు పెడుతున్నారు. 'ఫ్రీ థాలీ' ఆఫర్ పేరుతో ఓ మహిళ రూ.90,000 పో�
Cyber Fraud : గిఫ్ట్ల పేరుతో ఓ మహిళ నుంచి రూ.20లక్షలు, మరో మహిళ నుంచి 4లక్షలకు టోకరా వేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వ్యక్తిగత డేటా చోరీ ముఠా అరెస్ట్
ఉత్తర ప్రదేశ్, లక్నోకు చెందిన ఒక వ్యాపారి ఒక ప్రైవేటు సంస్థలో పెట్టుబడులు పెట్టాలనుకున్నాడు. దీనికోసం వెతికితే, ఒక సంస్థ పేరుతో వెబ్సైట్ కనిపించింది. అందులోని వివరాలు కూడా అతడికి నచ్చాయి. దీంతో తన డీటైల్స్ అందులో ఎంటర్ చేశాడు. తర్వాత అతడిక�
కరోనా సర్టిఫికెట్ కోసం ఓటీపీ చెప్పాలని కరణ్ కుమార్ ను సైబర్ చీటర్స్ అడిగారు. దీంతో కరణ్ ఓటీపీ చెప్పాడు. అంతే, మూడు నిమిషాల్లో అతడి బ్యాంకు ఖాతాలో ఉన్న లక్ష రూపాయల 5వేలు మాయం చేశారు.
ఆన్లైన్లో కిడ్నీ అమ్మేందుకు ప్రయత్నించిందో యువతి. ఆమె అవసరాన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ ముఠా దోపిడీకి పాల్పడింది. ట్యాక్స్ పేరుతో ఆమె నుంచి రూ.16 లక్షలు కాజేసింది.
హైదరాబాద్ లో మరో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. సైబర్ క్రిమినల్స్ చేతిలో ఓ మహిళ మోసపోయింది. పూజల పేరుతో సైబర్ క్రిమినల్స్ ఓ మహిళ నుంచి రూ.47లక్షలు కాజేశారు.
విశాఖలో సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోయారు. బ్యాంకు ఖాతా యజమానికి తెలియకుండా సైబర్ క్రిమినల్స్ దబ్బు దోచేశారు. బ్యాంకు ఖాతా యజమానే చెప్పినట్టు సైబర్ క్రిమినల్స్ బ్యాంకు సిబ్బందిని నమ్మించారు.
హైదరాబాద్ లో మరో భారీ సైబర్ ఫ్రాడ్ జరిగింది. క్రిప్టో కరెన్సీ పై ఇన్వెస్ట్ మెంట్ పేరుతో పది లక్షలు మోసం చేశారు కేటుగాళ్లు.