Home » cyber fraud
రైతులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు పంపించే లింక్స్ యాక్సెప్ట్ చేస్తే ఫోన్ వాళ్ళ కంట్రోల్ కి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.
ఫిర్యాదు అందిన 11 నిమిషాల వ్యవధిలోనే సమయస్ఫూర్తిగా వ్యవహరించి డబ్బు ఫ్రీజ్ చేయడంలో కీ రోల్ ప్లే చేసిన కానిస్టేబుల్ శ్రీకాంత్ ను సైబర్ క్రైమ్ డీసీపీ కవిత అభినందించారు.
మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలకు సంబంధించి మే13న ముంబై పోలీసుల నుండి కేసును ఎన్ఐఏ స్వీకరించింది.
పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్స్ పేరుతో దేశవ్యాప్తంగా పలువురిని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 30 సైబర్ మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.
ఈ యాప్ ద్వారా 10వేల మంది ఇన్వెస్ట్ మెంట్ చేసినట్లు బాధితులు తెలిపారు. మూడు నెలల వరకు సజావుగా ఇన్వెస్ట్ చేసిన వారికి సంస్థ రెంటల్ డబ్బులు చెల్లించింది. ఆ తర్వాతి నుంచి..
Cyber Crime In Bengaluru : మీకొక కొరియర్ వచ్చింది. అందులో లక్ష డాలర్ల విలువ చేసే ఖరీదైన కానుకలు ఉన్నాయని చెప్పాడు. అవి మీకు చేరాలంటే డబ్బు చెల్లించాలని అన్నాడు.
అతడి ఫోన్ కాల్ న్యూయార్క్ నంబర్ ను సూచించడంతో బాధితుడు నిజమేనని నమ్మాడు. తాను త్వరలోనే భారత్ కు వస్తున్నానని అక్కడికి వచ్చే ముందు మీ బ్యాంకు ఖాతాలో కొంత మొత్తం జమ చేస్తానని చెబుతూ బ్యాంక్ ఖాతా వివరాలు రాబట్టుకున్నాడు.
పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ తో కూడిన ఇన్ స్టాగ్రామ్ యాడ్ ను క్లిక్ చేయడం ద్వారా మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్కామర్ల చేతిలో మోసపోయారు. యాడ్ లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ను మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగి సంప్రదించగా ఆపై టెలిగ్రామ్ లింక్ పంపారు.
Hyderabad : లోన్లు, ఆఫర్లు అంటూ ఎరవేస్తారు. ఆ ఎరకు చిక్కామా? ఇక అంతే సంగతులు.. సర్వం దోచేస్తారు.
యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే అకౌంట్ లో రూ.150 జమ అవుతాయని మోసానికి పాల్పడ్డారు. ఒకరి నుంచి మరొకరిని యాప్ లో చేర్చుకుంటే భారీగా డబ్బులొస్తాయని నమ్మించి కేటుగాళ్లు మోసగించారు.