Home » cyber fraud
లాభాలను విత్డ్రా చేసుకోవడానికి మరికొంత ఇన్వెస్ట్ చేయాలని యువకుడిపై ఒత్తిడి తెచ్చారు.
నకిలీ కోర్టును సృష్టించి, నకిలీ జడ్జిని ప్రవేశపెట్టి నేరగాళ్లు కోటిన్నర నగదును కొట్టేశారు.
అది నిజమో కాదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అవతలి వ్యక్తి చెప్పిన మాటలను నమ్మేసింది.
ఈ మధ్యకాలంలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో కొత్తరకం ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయి. విద్యావంతులుసైతం చాలా మంది ఇలా మోసపోతున్నారు. తద్వారా భారీగా డబ్బును పోగొట్టుకుంటున్నారు.
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
మొబైల్ ఫోన్ కు అనుమానిత లింకులు వస్తే క్లియ్ చేయొద్దని సూచించారు. ఒకవేళ అనుమానం ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కోరారు.
వెంటనే తాము సూచించిన బ్యాంకు అకౌంట్ కు రూ.20 లక్షలు పంపించాలన్నారు. అలా చేయకపోతే అరెస్ట్ అవుతారని భయపెట్టారు.
సైబర్ మోసాన్ని గుర్తించిన వెంటనే లేదా అనుమానించిన వెంటనే "గోల్డెన్ అవర్" లో సైబర్ మోసాన్ని నివేదించడం చాలా ముఖ్యం.
ఈ వ్యవహారం గురించి బయటికి చెప్పుకుంటే పరువు పోతుందనే భయంతో డబ్బు పోగొట్టుకున్నా బాధితులు మిన్నకుండిపోతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే.