Home » cyber fraud
ఇలాంటి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఆఫర్ల పేరుతో మోసాలు జరుగుతున్నాయని, అలర్ట్ గా ఉండాలని చెప్పారు.
ఆ మహిళ ఆ లింక్లోకి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించగా, అది ఆమె బ్యాంక్ ఖాతా వివరాలను అడిగింది.
ఆ ముగ్గురు లగ్జరీ హోటల్స్లో ఉంటూ ఈ మోసాలకు పాల్పడ్డారు.
మనీలాండరింగ్, డ్రగ్స్ సరఫరా కేసులు నమోదయ్యాయని భయపెట్టారు. వెంటనే అరెస్టు చేస్తామంటూ బెదిరించారు.
లాభాలను విత్డ్రా చేసుకోవడానికి మరికొంత ఇన్వెస్ట్ చేయాలని యువకుడిపై ఒత్తిడి తెచ్చారు.
నకిలీ కోర్టును సృష్టించి, నకిలీ జడ్జిని ప్రవేశపెట్టి నేరగాళ్లు కోటిన్నర నగదును కొట్టేశారు.
అది నిజమో కాదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అవతలి వ్యక్తి చెప్పిన మాటలను నమ్మేసింది.
ఈ మధ్యకాలంలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో కొత్తరకం ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయి. విద్యావంతులుసైతం చాలా మంది ఇలా మోసపోతున్నారు. తద్వారా భారీగా డబ్బును పోగొట్టుకుంటున్నారు.
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
మొబైల్ ఫోన్ కు అనుమానిత లింకులు వస్తే క్లియ్ చేయొద్దని సూచించారు. ఒకవేళ అనుమానం ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కోరారు.