Home » Cyber Security
750 మంది వేద పారాయణం చేసే వారిని నియమించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.
Passwords Leak Online : 1600 కోట్లకు పైగా ఇమెయిల్ ఐడీలు, పాస్వర్డ్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ క్రమంలోనే గూగుల్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది.
నేటి పరిస్థితుల్లో సైబర్ సెక్యూరిటీ చాలా ముఖ్యమైన అంశంగా మారింది. ఆన్లైన్ కార్యకలాపాల పెరుగుదల చాలా ఎక్కువైంది. పాన్ డబ్బా దగ్గర నుండి ఆన్ లైన్ లో వస్తువుల కొనుగోలు వరకూ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటివి విపరీతంగా వాడేస్తూ ఉన్నారు. అందు�
ఉత్తర కొరియా హ్యాకర్లు ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్నారు. బ్లాక్ చైయిన్ టెక్నాలజీతో అత్యంత పకడ్బందీగా నడిపించే క్రిప్టోల ఎక్స్ ఛేంజిల్లోకి చొరవడి సొమ్ము దోచేస్తున్నారు...
డిజిటల్ లావాదేవీల యుగం పెరుగుతున్న క్రమంలో దేశంలో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.
2021 అక్టోబర్ లో భారతదేశానికి చెందిన 20లక్షల 69 వేల ఎకౌంట్లను వాట్సప్ నిషేధించింది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ గతంలో బ్యాన్ చేసిన ఎకౌంట్ల సంఖ్య రెండు కోట్లు దాటిపోయింది.
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ కస్టమర్లను సైబర్ సెక్యూరిటీ నిపుణులు అలర్ట్ చేశారు. OTP స్కామ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.
Hyderabad ‘Smart Policing’ : హైదరాబాద్ పోలీసులు స్మార్ట్ అయ్యారు. ఏ కేసునైనా ఇట్టే ఛేదించేస్తున్నారు. అధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్న భాగ్యనగర పోలీస్… నిందితులను గంటల్లోనే పట్టుకుంటున్నారు. హైదరాబాద్లో కిడ్నాప్ కు గురవుతున్న వారిని రక్షిస�
ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేసే అధికారులకు కేంద్ర హోంశాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై ముఖ్యమైన పనులకు ఇంటర్నెట్ లేని కంప్యూటరే వాడాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో హ్యాకింగ్, సైబర్ దాడులు ఎక్కవయ్యాయి. సైబర్ నేగరాళ్లు.. �
ఆన్లైన్ బ్యాంకింగ్ని వాడుతున్నారా.. అయితే జాగ్రత్త.. హ్యాకర్లు మీ ఎలక్ట్రానిక్ వాలెట్లు, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, యుపిఐ ద్వారా ఖాతాని కొల్లగొట్టేస్తారు అని స్వయంగా రిజర్వ్