-
Home » Cyber Security
Cyber Security
టీటీడీలో సైబర్ సెక్యూరిటీ, 600 మందికి నిరుద్యోగ భృతి, భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు- టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
750 మంది వేద పారాయణం చేసే వారిని నియమించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.
యూజర్లకు గూగుల్ వార్నింగ్.. ఆన్లైన్లో 1600 కోట్లకు పైగా పాస్వర్డ్లు లీక్.. మీ డేటా సేఫ్టీ కోసం వెంటనే ఇలా చేయండి..!
Passwords Leak Online : 1600 కోట్లకు పైగా ఇమెయిల్ ఐడీలు, పాస్వర్డ్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ క్రమంలోనే గూగుల్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది.
HackStop : సైబర్ దాడుల నుండి సమాజాన్ని కాపాడే రెడ్సెక్ఆప్స్ ‘హ్యాక్ స్టాప్’.. ఆగస్టు 15న లాంచింగ్..
నేటి పరిస్థితుల్లో సైబర్ సెక్యూరిటీ చాలా ముఖ్యమైన అంశంగా మారింది. ఆన్లైన్ కార్యకలాపాల పెరుగుదల చాలా ఎక్కువైంది. పాన్ డబ్బా దగ్గర నుండి ఆన్ లైన్ లో వస్తువుల కొనుగోలు వరకూ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటివి విపరీతంగా వాడేస్తూ ఉన్నారు. అందు�
North korea : హ్యాకింగ్తో హడలెత్తిస్తున్న కిమ్ సేన.. మిలియన్ డాలర్ల సొమ్ము హాంఫట్
ఉత్తర కొరియా హ్యాకర్లు ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్నారు. బ్లాక్ చైయిన్ టెక్నాలజీతో అత్యంత పకడ్బందీగా నడిపించే క్రిప్టోల ఎక్స్ ఛేంజిల్లోకి చొరవడి సొమ్ము దోచేస్తున్నారు...
Cyber Security: సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం కొత్త హెల్ప్లైన్ నెంబర్..
డిజిటల్ లావాదేవీల యుగం పెరుగుతున్న క్రమంలో దేశంలో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.
WhatsApp : భారత్లో 20 లక్షల 69 వేల వాట్సప్ అకౌంట్లపై నిషేధం…ఆ 8 కారణాలివే
2021 అక్టోబర్ లో భారతదేశానికి చెందిన 20లక్షల 69 వేల ఎకౌంట్లను వాట్సప్ నిషేధించింది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ గతంలో బ్యాన్ చేసిన ఎకౌంట్ల సంఖ్య రెండు కోట్లు దాటిపోయింది.
SBI OTP Scam : ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ కస్టమర్లను సైబర్ సెక్యూరిటీ నిపుణులు అలర్ట్ చేశారు. OTP స్కామ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.
స్మార్ట్ పోలీసులు : చిన్నారుల కిడ్నాప్ కేసులను చేధిస్తున్నారు
Hyderabad ‘Smart Policing’ : హైదరాబాద్ పోలీసులు స్మార్ట్ అయ్యారు. ఏ కేసునైనా ఇట్టే ఛేదించేస్తున్నారు. అధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్న భాగ్యనగర పోలీస్… నిందితులను గంటల్లోనే పట్టుకుంటున్నారు. హైదరాబాద్లో కిడ్నాప్ కు గురవుతున్న వారిని రక్షిస�
ఇంటర్నెట్ లేని కంప్యూటరే వాడండి, ప్రభుత్వ అధికారులకు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు
ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేసే అధికారులకు కేంద్ర హోంశాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై ముఖ్యమైన పనులకు ఇంటర్నెట్ లేని కంప్యూటరే వాడాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో హ్యాకింగ్, సైబర్ దాడులు ఎక్కవయ్యాయి. సైబర్ నేగరాళ్లు.. �
డేంజరస్ యాప్ : మీ అకౌంట్ లో డబ్బు మాయం
ఆన్లైన్ బ్యాంకింగ్ని వాడుతున్నారా.. అయితే జాగ్రత్త.. హ్యాకర్లు మీ ఎలక్ట్రానిక్ వాలెట్లు, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, యుపిఐ ద్వారా ఖాతాని కొల్లగొట్టేస్తారు అని స్వయంగా రిజర్వ్