Home » Cyberabad Police
66కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశాడు. 24 రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించాడు. దేశవ్యాప్తంగా 4.5లక్షల మంది ఉద్యోగులను నియమించుకుని మరీ వ్యక్తిగత వివరాలు చోరీ.(Massive Data Theft)
రూ.1200లకు 10వేల మంది డేటా, రూ.1500లకు 30వేల మంది డేటా, రూ.2వేలకు 50వేల మంది డేటా, రూ.3వేలకు లక్షమంది డేటా విక్రయించిందీ ముఠా.
మొత్తం 24 నగరాల్లో దాదాపు 4.5 లక్షల మంది ఉద్యోగులను నియమించి మరీ డేటాను దొంగిలిస్తున్నట్లు ఆధారాలు సేకరించారు.(Massive Data Theft)
వ్యక్తిగత డేటా చోరీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్(ఈడీ) రంగంలోకి దిగింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎమ్మెల్యే కేసు నమోదు చేశారు. 16.8 కోట్ల మంది డేటా చోరీ చేసినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.
హైదరాబాద్ లో వ్యక్తిగత డేటా చోరీకి పాల్పడ్డ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది వ్యక్తిగత డేటాను ఈ ముఠా చోరీ చేశారు. ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ వివరాలు కొట్టేసి సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నారు.
మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టేసింది. నిందితులను రిమాండ్ కు అనుమతి ఇచ్చింది.
సైబరాబాద్ పోలీసులు రాజస్తాన్ లో భారీ ఆపరేషన్ నిర్వహించారు. సైబర్ క్రిమినల్స్ ఆట కట్టించి అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ నుంచి డబ్బులు కొట్టేసి రాజస్తాన్ లో బిజినెస్ మేన్స్ గా చెలామణి అవుతున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుక�
ఒక యువకుడు..యువతినంటూ తనను తాను వేరే మహిళలకు సోషల్ మీడియా ఖాతాల ద్వారా పరిచయం పెంచుకుని.. ఆనక వారి నుంచి కోట్లలో డబ్బు వసూలు చేశాడు
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.