Home » Cyberabad Police
దేశరాజధాని ఢిల్లీలో భారీ సైబర్ చీటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉత్తమ్ నగర్లో ఎస్బీఐ పేరుతో నకిలీ కాల్ సెంటర్ నడుపుతున్న ముఠా గుట్టురట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు.
ఇన్నోవా కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల నగదును హైదారాబద్, నార్సింగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఓ మహిళా వ్యాపారి ఖాతా నుంచి రూ. 24 లక్షలు స్వాహా చేశారు సైబర్ నేరగాళ్లు. ఆ వ్యాపారి ఫోన్ కు మెసేజ్ లు రాకుండా చేసి ఆమె బ్యాంకు ఖాతా నుంచి ఆ డబ్బులను కాజేశారు.
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో ఓ ప్రముఖ నాయకుడు జోక్యం చేసుకోవడంతో కొంతమంది పేకాటరాయుళ్లను తప్పించినట్లు తెలుస్తోంది.
మంచిరేవుల పేకాట కేసులో ఏ 1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్ కుమార్ విషయంలో ఖంగుతినే విషయాలు వెలుగు చూస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా మంచిరేవుల పేకాట కేసులో గుత్తా సుమన్ కు ఉచ్చు బిగుస్తోంది. ఫామ్ హౌస్ ను ఏకాం పేకాట స్థావరంగా ఏర్పాటు చేశాడు.
మన అవసరాలు, బలహీనతలే వారికి పెట్టుబడి. జస్ట్ ఓ మేసేజ్ పంపిస్తారు అంటే.. ఆ తర్వాత అడ్డంగా దోచేస్తారు. తాజాగా నిరుద్యోగ యువతను సైబర్ క్రిమినల్స్ లక్ష్యంగా చేసుకున్నారు. జాబ్ పేరుతో
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు మరో షాక్ తగిలింది. దేశంలో రెండో కేసు హైదరాబాద్లో నమోదైంది. ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నందుకు ఈ కేసు నమోదు చేశారు.
police on lock-down duty on E-bikes : హదరాబాద్ లోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ లాక్ డౌన్ సమయంలో సైబరాబాద్ పోలీసులు E-బైక్స్ పై చక్కర్లు కొడుతూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసులకు పెట్రోలింగ్ నిర్వహించేందుకు
Cyberabad Police:తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ నిర్ణయంతో.. బయటకు రావాలంటే ఆలోచించుకోండి.. రూల్స్ బ్రేక్ చేస్తే రంగుపడుద్ది అంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే.. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయడంలో ముందుండే సైబరాబాద్ పోలీసులు.. మహేష్