Home » Cyberabad Police
బైక్ పై వెళ్లేటప్పుడు.. ఎండ లేదా వాన నుంచి రక్షణ కోసం చాలామంది గొడుగులు వాడతారు. ఇది కామన్. అయితే.. బైక్ పై వేగంగా వెళ్తూ గొడుగు తెరిస్తే చాలా ప్రమాదకరం అని పోలీసులు చెబుతున్నారు. ఎందుకు ప్రమాదమో వివరిస్తూ ఓ వీడియోను సైతం షేర్ చేశారు. ఇందులో.. బై�
దిశ అత్యాచారం, హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నలుగురు నిందితులే దిశను హత్య చేసినట్లు సైబరాబాద్ పోలీసులు ఎన్ హెచ్ ఆర్ సీకి సాక్ష్యాలు ఇచ్చారు.
మందుబాబులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు సైబరాబాద్ పోలీసులు. ఇకపై తాగి రోడ్డెక్కితే తాట తీస్తారు. తాగుబోతులను కట్టడి చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాగి వాహనం
రిచ్గా ఉంటే అమ్మాయిలు పడిపోతారనుకున్నాడో ఏమో.. బడా బిజినెస్మెన్ అంటూ డ్రామా మొదలుపెట్టాడు. ఫేస్బుక్లో పరిచయం చేసుకుని క్లోజ్ అయ్యాక డబ్బులు దండుకోవడమే అతని టార్గెట్. చెన్నైకు చెందిన మరో సైబర్ దొంగను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమ
హైదరాబాద్ నగరం ప్రాచీన చరిత్ర..ఆధునికత మేళవింపుగా హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ రంగంలో మహిళల శాతం తక్కువేమీ కాదు. ఐటీ రంగం అంటేనే వేళ కాని వేళల్లో డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఉమెన్ టెకీ భద్రత విషయంలో సైబరాబాద్ పోలీసులు కొన్ని సూచనలు చేశారు. మ
మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్యూనెట్ స్కామ్ మరువకముందే మరో మల్టీ లెవల్ మార్కెటింగ్ ఫ్రాడ్ బయటపడింది. ఇది ఏకంగా వెయ్యి
హైదరాబాద్ : ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు . దేశంలోని అన్ని ఎయిర్పోర్టులను అలర్ట్ చేశారు. అశోక్ దేశం విడిచి పారిపోకుండా చూడాలని ఆదేశించారు. ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐటీ గ్రిడ్స్ కంపెనీ �
హైదరాబాద్ : మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ఐటీ గ్రిడ్ కంపెనీలో సైబరాబాద్ పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీకి సంబంధించిన డేటాను ఐటీ గ్రిడ్కు ఎవరు చేరవేశారనే దానిపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు తెలంగాణకు చెందిన డేటాను సై
మల్టీ లెవల్ మార్కెటింగ్ ‘క్యూనెట్’ కేసులో సినిమా ప్రముఖులకు ఉచ్చు బిగుసుకుంటుంది. ఇప్పటికే కేసు విచారణను వేగవంతం చేసిన సైబరాబాద్ పోలీసులు పలువురు ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. క్యూనెట్ ఫ్రాంచైజీ విహన్ డైరెక్ట్ సెలింగ్ ప్రైవేట్�
హైదరాబాద్: క్యూనెట్ ఫ్రాడ్ కేసులో సినీ ప్రముఖులు, క్రికెటర్లకు సైబరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్లకు నోటీసులు జారీ చేశారు. బాలీవుడ్