Home » cyberabad
సోషల్ మీడియా వినియోగం పెరిగే కొద్దీ నేరగాళ్ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి పలు సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీల పేర్లతో ఫేక్ ఐడిలు క్రియేట్ చేసి మోసాలకు పాల్పడిన ఉదంతాలు ఇప్పటివరకు చాలా చూశాం. ఇప్పుడీ �
స్వధాత్రి రియల్ ఎస్టేట్ కంపెనీ స్కాంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 వేల మందికిపైగా బాధితులు ఉన్నారు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి.. ఆ డబ్బుతో భూములను స్వధాత్రి కొనుగోలు చేసిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వె�
:దేశాన్ని అతలాకుతలం చేసిన తబ్లీగీ జమాత్ వ్యవహారంలో కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఢిల్లీ ప్రార్థనల్లో రోహింగ్యాలు కూడా హాజరైయ్యారంటూ కేంద్ర హోంశాఖ గుర్తించడం ఆందోళన కల్గి
హైదరాబాద్ ఐటీ కారిడార్లో కోవిడ్-19 పట్ల గందరగోళం లేకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్తో పాటు పలు ప్రభుత్వ శాఖలను కలుపుకొని హైపవర్ కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలోనూ వివిధ మ�
హైదరాబాద్ నగరవాసులకు ముఖ్య గమనిక. బైక్ పై ఇద్దరు వెళ్తున్నారా? అయితే కచ్చితంగా ఇద్దరూ హెల్మెట్ ధరించండి. లేదంటే.. జేబుకి చిల్లు పడటం ఖాయం. అవును.. నగర
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్ అమల్లోకి తెచ్చారు. ఇకపై బైక్ పై ఇద్దరు వెళ్తే... ఆ ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ఇప్పటివరకు బైక్ నడిపే వారు మాత్రమే హెల్మెట్
హైదరాబాద్ అభివృద్ధి అంటే..మొదట తానే గుర్తుకొస్తానని చెప్పారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. వివిధ దేశాలు తిరిగా..రాత్రింబవళ్లు కష్టపడినా..హైదరాబాద్ అభివృద్ధి కోసం..ఇక్కడకు రావాలని ఎంతోమందిని ఆహ్వానించడం జరిగిందన్నారు. 2004లో ఎన్నికల్లో ఓడిపోయినా..అధ�
పాకిస్తాన్లో అరెస్టైన్ ప్రశాంత్పై మీడియాలో అసత్య ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. ప్రశాంత్ రా ఏజెంట్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టారు.
మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..హింసలు వేధింపులు తగ్గటంలేదు.కానీ మహిళలు..యువతులు, బాలికల కోసం మేమున్నామనే ధైర్యాన్ని ఇస్తున్నాయి ‘భరోసా’ సెంటర్లు. స్వచ్ఛంధ సంస్థల సహకారంతో ‘భరోసా’ సెంటర్లను నిర్వహిస్తున్నారు హైద�
సైబరాబాద్ పరిధిలో మరో హనీ ట్రాప్ వెలుగు చూసింది. ఓ వ్యాపారవేత్తకు ఎయిర్ హోస్టెస్ వలవేసింది. అందుకు ఆమె భర్త కూడా సహకరించారు. వ్యాపారవేత్తను మాటలతో ముగ్గులోకి దించిన మాయలేడి..అతనితో సాన్నిహిత్యంగా గడిపిన దృశ్యాలను సెల్ ఫోన్ లో రికార్డు చేసి�