-
Home » cyberabad
cyberabad
ఈజీ మనీ, విలాసాల కోసం అడ్డదారి తొక్కిన స్నేహితులు.. చివరికి అడ్డంగా దొరికిపోయారు
గతంలోనూ వీరిద్దరిపై కేసులు నమోదయ్యాయని, జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినా.. మళ్లీ అదే పని చేస్తున్నట్లుగా గుర్తించారు.
ఫ్లైఓవర్లు మూసివేత, ఔటర్ రింగ్ రోడ్పై ఆంక్షలు.. న్యూఇయర్ వేడుకలకు పోలీసుల ఆంక్షలు
బార్లు, పబ్బులు, క్లబ్బుల్లో.. న్యూఇయర్ వేడుకల్లో మద్యం సేవించిన వారు స్వయంగా వాహనాలు నడిపేందుకు అనుమతించొద్దని పేర్కొన్నారు.
New Police Stations : హైదరాబాద్లో 40 కొత్త పోలీస్ స్టేషన్లు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారంటే..
New Police Stations : సైబరాబాద్లో మేడ్చల్, రాజేంద్రనగర్.. రాచకొండలో మహేశ్వరం జోన్ లు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్లో దోమలగూడ, సెక్రటేరియట్, ఖైరతాబాద్, వారాసిగూడ, బండ్లగూడ, ఐఎస్ సదన్, గుడిమల్కాపూర్, మాసబ్ట్యాంక్, ఫిలింనగర్, మధురానగర్, బోరబండలో �
Traffic E-Challans : పెండింగ్ ట్రాఫిక్ చాలానాల ద్వారా రూ. 112.98 కోట్లు ఆదాయం
తెలంగాణ పోలీసు శాఖ పెండింగ్ ఈ చలానాలు చెల్లింపుకు ఇచ్చిన రాయితీ సత్ఫలితాలను ఇస్తోంది. ట్రాఫిక్ చలాన్ ల క్లియరెన్స్ తో ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నిధులు వచ్చాయి.
Hyderabad Police : హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. ఈవెంట్లపై పోలీసుల నిఘా..!
హైదరాబాద్ మహానగరంలో నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 నుంచి సాయంత్రం నుంచే కొత్త ఏడాది వేడుకలపై ఆంక్షలు అమల్లోకి వచ్చేశాయి.
Cyber Crimes : హైదరాబాద్లో పెరుగుతున్న సైబర్ నేరాలు
పోలీసులు సైబర్ నేరగాళ్లపట్ల జాగ్రత్తగా ఉండమని ఎన్నిసార్లు చెపుతున్నా హైదరాబాద్ నగర ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు.
Drunken Drive Cases : తాగినోళ్లను సేఫ్ గా ఇంటికి తీసుకెళ్లండి బార్ యజమానులకు సీపీ సూచన
ఫుల్ గా మందు సేవించిన వాళ్లను సేఫ్ గా ఇంటికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ నిర్వాహకులకు సూచించారు.
వాహనం నడిపే వ్యక్తి తాగి ఉన్నాడా ? మీరూ బుక్ అవుతారు..నయా రూల్
మీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని తెలిసి అతను నడిపే బండిలో ప్రయాణిస్తున్నారా ?
తెలంగాణలో ఫస్ట్ టైమ్..ట్రాన్స్ జెండర్లతో సీపీ సజ్జనార్ సమావేశం
transgenders commisionaraite Meeting : తెలంగాణా రాష్ట్రంలోనే మొదటిసారి సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ట్రాన్స్జెండర్ సమావేశమయ్యారు. వారి సమస్యలపై ఓ డెస్క్ శుక్రవారం (ఫిబ్రవరి 19,2021) ఏర్పాటు చేసి ప్రారంభించారు. అనంతరం ట్రాన్స్ జెండర్లతో ఇంటర్ఫేస్లో కమిషనర్ సజ్జన�
ఈ మెసేజ్ 20 మందికి పంపించండి అని వచ్చిందా ? అలా చేశారో బుక్ అయిపోతారు
The new trend of online fraudsters : ఈ మెసేజ్ 20 మందికి పంపించండి…ఇలా చేయడం వల్ల మంచి గిఫ్ట్ వస్తుందని..తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే..బహుమతులు గెలుచుకొనే ఛాన్స్ ఉందని ఎవరైనా ఫోన్ లో చెప్పినా..మెసేజ్ చేసినా..వెంటనే రెస్పాండ్ కావొద్దని ప్రజలకు సూచిస్తున్నార�