Home » Cyclone Biparjoy
దేశంలోని తమిళనాడు, ఢిల్లీ,అసోం, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో సోమవారం భారీవర్షాలు కురుస్తున్నాయి. అసోంలో అతి భారీవర్షాలు కురుస్తుండటంతో వరద నీరు వందలాది గ్రామాల్లోకి చేరింది. అసోంలో వరద పీడిత ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించ
రాజస్థాన్ రాష్ట్రంలో బిపర్జోయ్ తుపాన్ ప్రభావం వల్ల కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి.రాజస్థాన్లోని బార్మర్, రాజ్సమంద్ జిల్లాల్లో సంభవించిన వరదల వల్ల ఒక మహిళ సహా నలుగురు వ్యక్తులు మరణించారు....
బిపర్జోయ్ తుపాన్ వచ్చే 12 గంటల్లో బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం వెల్లడించింది. ఈ తుపాన్ శుక్రవారం రాత్రి 11:30 గంటలకు ఆగ్నేయ పాకిస్థాన్ మీదుగా డీప్ డిప్రెషన్ గా బలహీనపడింది....
బిపర్జోయ్ తుపాన్ సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలో 707 మంది గర్భిణులు ప్రసవించారు. తుపాన్ హోరు గాలిలో భారీవర్షాలు కురుస్తుండగా ఉద్విగ్న క్షణాల మధ్య హైరిస్క్ ప్రాంతాల నుంచి తరలించిన మహిళలకు 707 మంది పిల్లలు జన్మించారు....
బిపర్జోయ్ తుపాన్ గుజరాత్ తీరం దాటిన తర్వాత అహ్మదాబాద్ విమానాశ్రయంలోని విమానాలు సురక్షితంగా ఉన్నాయి (Planes secured) అహ్మదాబాద్ లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిన్న విమానాలను ముందుజాగ్రత్తగా లోపల ఉంచారు. పెద్ద విమానాలను విమ
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాన్ గుజరాత్ తీరాన్ని తాకుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాన్ గుజరాత్ రాష్ట్రంలో గురువారం తీరం దాటనున్న నేపథ్యంలో తీసిన శాటిలైట్ చిత్రాలు ట్విట్టరులో వెలుగుచూశాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బిపర్ జోయ్ తుపాన్ తీవ్రత చిత్రాలు తీశారు....
బిపర్జోయ్ తుపాన్ గురువారం ఉదయం పాకిస్థాన్ తీరాన్ని తాకింది. సింధ్ లోని కేతి బందర్ ను తుపాన్ తాకిందని పాకిస్థాన్ వాతావరణ, ఇంధన శాఖ మంత్రి షెర్రీ రెహ్మాన్ చెప్పారు.తుపాన్ సందర్భంగా సింధ్ సముద్ర తీర ప్రాంతాల్లో 66వేల మందిని సురక్షితప్రాంతాలక�
బిపర్జోయ్ తుపాన్ గురువారం సాయంత్రం తీరం దాటనున్న నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రానికి తీవ్ర ముప్పు పొంచి ఉంది. గుజరాత్ సముద్ర తీరాన్ని తుపాన్ సమీపిస్తున్నందున భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణకేంద్రం వెల్లడించింది....
మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన మరోసారి రద్దు అయ్యింది. దీంతో తెలంగాణ బీజేపీ క్యాడర్ అయోమయంలో పడ్డారు.