-
Home » Cyclone Ditwah
Cyclone Ditwah
తెలంగాణలో రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. హైదరాబాద్లోనూ.. వాతావరణ రిపోర్ట్ ఇదే..
December 1, 2025 / 08:43 AM ISTTelangana Rain రాష్ట్రంపై దిత్వాహ్ తుఫాను ఎఫెక్ట్ స్వల్పంగా ఉంటుందని, తుఫాను ప్రభావంతో సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని
‘దిత్వాహ్’ యూటర్న్.. నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ..
December 1, 2025 / 07:13 AM ISTCyclone Ditwah నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో దిత్వాహ్ తుపాను ఉత్తర వాయువ్య దిశగా కదిలి తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందని
తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన దిత్వాహ్.. ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం
November 30, 2025 / 09:54 PM ISTదక్షిణ, కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల, భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది.
తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. దర్శనానికి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి..
November 30, 2025 / 01:54 PM ISTTirumala Temple : తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి ప్రతీరోజూ భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.
వామ్మో.. ‘దిత్వాహ్’ దూసుకొస్తుంది.. ఏపీలో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్.. రెండ్రోజులు డేంజర్.. ఫుల్ రిపోర్టు ఇదే..
November 30, 2025 / 07:18 AM ISTCyclone Ditwah : తుపాను ప్రభావంతో తీరంవెంబడి గరిష్ఠంగా గంటకు 80కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చునని వాతావరణ శాఖ తెలిపింది.
Cyclone Ditwah: 123 మంది ప్రాణాలు తీసిన దిత్వాహ్ తుపాను..
November 29, 2025 / 02:58 PM ISTవారం రోజుల పాటు కొనసాగిన భారీ వర్షాల వల్ల వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి.
దూసుకొస్తున్న ‘దిత్వాహ్’ తుపాన్.. ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. మూడ్రోజులు జాగ్రత్త..
November 29, 2025 / 07:25 AM ISTCyclone Ditwah : ‘దిత్వాహ్’ తుపాను శ్రీలంకలో బీభత్సం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ తుపాను భారత్ వైపు మళ్లింది..
తుఫాన్ బీభత్సం.. ఏపీకి ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ
November 28, 2025 / 01:07 PM IST‘దిత్వా’ తుపాను నేపథ్యంలో ఏపీలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది
తరుముకొస్తున్న తుపాను.. దిత్వాహ్గా నామకరణం.. ఇక భారీ వర్షాలు
November 27, 2025 / 04:30 PM ISTదక్షిణకోస్తాంద్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఆవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.