Home » Cyclone effect
పశ్చిమ బెంగాల్, అసొం, మణిపూర్లో తుపాను బీభత్సం
మిచాంగ్ తుపాను ప్రభావం తమిళనాడు రాజధాని చెన్నైపై తీవ్రంగా ఉంది. తాజా వర్ష బీభత్సం కారణంగా చెన్నై నగరంలో గత 47ఏళ్లలో అత్యంత భారీ వర్షంగా నమోదైంది.
ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రం వాయుగుండంగా మారింది. గురువారం ఉదయం పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకుంటుంది. దీని ప్రభావంతో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి
బుధవారం జరగాల్సిన ఇంటర్ మొదటి సంవత్సరం గణితం పేపర్ -1ఎ సహా..వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం పరీక్షలు వాయిదా వేశారు.
తెలుగు రాష్ట్రాలపై అసని తుపాను ప్రభావం
మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వరంగల్ లోని అనేక కాలనీలు జలమయమయ్యాయి. అనేక లోతట్టు కాలనీలు నీట మునిగాయి. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో అలమటిస్తున్న నగర
వణికిన ఉత్తరాంధ్ర.. కోస్తాకు భారీ వర్ష సూచన..!
ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న భారత్కు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. తుపాను రూపంలో ప్రకృతి దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో తుఫాన్ వచ్చే సంకేతాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.