Home » Cyclonic storm
దేశ పశ్చిమ తీరంలో ‘తౌక్టే’ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అతిభీకరంగా మారిన తుఫాన్ ప్రస్తుతం గుజరాత్ వైపు వేగంగా పయనిస్తోంది. దీంతో ముంబైలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుఫాన్ ధాటికి బాంబే హై ఫీల్డ్ ప్రాంతంలో ఓ నౌక ప్రమాదానికి గురైంది. అల�
ప్రస్తుతం లక్షద్వీప్ లో కేంద్రీకృతమై ఉన్న తౌక్తా తుఫాను శనివారం ఉదయం తీవ్ర తుఫానుగా ముదిరిందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. టౌక్టె తుఫాను రాబోయే 24
అరేబియా సముద్రంలో భీకర తుపాను ఏర్పడనున్నట్లుగా భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఆగ్నేయ అరేబియా సముద్రంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడుతోందని, ఇది అరేబియా సముద్రం పక్కనే ఉన్న లక్షద్వీప్ వైపు కదులుతుందని తెలిపింది.
పశ్చిమ బెంగాల్లోని దిఘా, బంగ్లాదేశ్లోని హతియా ద్వీపం మధ్య ఇవాళ(20 మే 2020) మధ్యాహ్నం 2.30 గంటలకు తీవ్ర తుఫాను ‘ఎమ్ఫాన్’ తీరం దాటిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయ