Home » d mart
ఇటీవల కన్నుమూసిన స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝన్ఝన్ వాలా తన తదనంతరం తన ఆస్తులు, ట్రస్టులు ఎవరెవరు నిర్వహించాలనేది ముందుగానే విల్లు రాసి ఉంచారు.
డీమార్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ఏకంగా రూ. 3 ట్రిలియన్లకు అంటే మూడు లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఘనతను సాధించిన 17 ఇండియన్ స్టాక్స్ లిస్టెడ్ కంపెనీగా డీమార్ట్ నిలిచింది.
చిత్తూరు జిల్లా మదనపల్లి ఇండస్ట్రియల్ పార్కులో పేలుళ్ళు జరిగాయి. భవన నిర్మాణం కోసం డీమార్ట్ సంస్థ నిర్వాహకులు డిటోనేటర్లను పేల్చగా.. భారీగా పేలుడు సంభవించి, బండరాళ్లు పరిసరాల్లో నివసించే ప్రజల ఇళ్లపై పడ్డాయి.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కొత్త పాజటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో దేశంలోని కరోనా బాధితుల కోసం సాయ�
భారత దేశం ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులు ఉన్నాయి. గత పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని
డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమాని సరికొత్త రికార్డు సృష్టించారు. ఇండియాలో అత్యంత ధనవంతుల జాబితాలో రెండో స్థానం సంపాదించారు. మన దేశంలో అంబానీ తర్వాత
హైదరాబాద్ అత్తాపూర్ డీమార్ట్లోకి ఓ ఉగ్రవాది చొరబడ్డాడని, బాంబు పెట్టాడని, అతడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.