-
Home » DAILY
DAILY
Corona Vaccine : తెలంగాణలో రోజుకు 1.50 లక్షల మందికి వ్యాక్సిన్
తెలంగాణలో రోజుకు 10 లక్షల మందికి టీకా వేసే సామర్థ్యం ఉన్నా.. వ్యాక్సిన్ కొరత కారణంగా రోజుకు 1.50 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్నారు.
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మరో షాక్
another shock for lpg cylinder users: ఇప్పటికే గ్యాస్ సిలిండర్లకు ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని భారీగా తగ్గించేసి వినియోగదారులకు షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం త్వరలో వారికి మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటివరకు అప్పుడప్పుడు పెరుగుతూ వస్తున్న గ్యాస్ సిలిండర్
మదనపల్లి డబుల్ మర్డర్..ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు.. అంతా అలేఖ్యనే చేసిందా?
Daily twist in Madanapalle sisters murder case : మదనపల్లె ఘటనలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారున్నారా అనే ఉలిక్కిపడేలా చేసింది. భక్తి ముసుగులో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మదనపల్లి అక్కాచ�
గడ్డకట్టే చలిలో..ఐస్ వాటర్తో స్నానం : స్కూల్ పిల్లలకు వ్యాయామం
siberian school children icy water bath : ఈరోజు స్కూళ్లలో వ్యాయామం అనేదే లేదు. ఆటలనే మాటే ఉండటంలేదు. చదువుకునే పిల్లలకు ఒత్తిడి లేకుండా ఉండాలంటే వ్యాయామం ఉండాలి. ఒత్తిడి లేని చదువుల కోసం వ్యాయామం తప్పనిచేయాల్సిన అవసరం చాలానే ఉంది. వ్యాయామం అంటే ఆటలాడిస్తారు. డ్రిల్
మెంతులతో ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసా?
మెంతులు చూడగానే చాలా మందికి వద్దురా బాబు అవి చాలా చేదుగా ఉంటాయ్ అని వాటిని పక్కన పెడతారు. మెంతులు వంటల్లో సువాసన కోసం మాత్రం కాదు, మెంతుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అందుకే మన పూర్వీకులు ప్రతి వంటకంలో మెంతులను వాడేవారు. మెంతులను
ఏపీలో పదివేలకు తగ్గకుండా నమోదవుతున్న కరోనా కేసులు
రోజువారీగా జరుగుతున్న పరీక్షల్లో పదివేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. కరోనా టెస్టులు వేగవంతంగా జరుగుతుండటంతో కేసుల నమోదు సంఖ్య అలానే ఉంది. గడిచిన 24గంటలు అంటే గురువారం ఉదయం 9గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకూ నమోదైన కేసుల సంఖ్య 10వేల 376�
కిక్కిచ్చే న్యూస్.. రోజూ మద్యం తాగితే 90ఏళ్లు బతకొచ్చు.. కండీషన్స్ అప్లయ్!
మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మందు తాగడం మంచిది కాదు. ఆరోగ్యం దెబ్బతింటుంది. దేహంలోని అవయవాలు పాడైపోతాయి. ఆయుష్షు తగ్గిపోతుంది. త్వరలోనే ప్రాణం
జీతం డబ్బులతో: విద్యార్థుల ఆకలి తీరుస్తున్న టీచర్
భారత్ లో ఎంతోమంది పేదలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. స్కూల్లో చదువుకుంటునే ప్రభుత్వం పెట్టే మధ్యాహ్నా భోజనంతో కడుపు నింపుకుంటున్నారు. ఉదయం 9 గంటలకు స్కూల్ వచ్చే ఈ పేద పిల్లలంతా మధ్యాహ్నాం 1 గంటకు పెట్టే భోజన సమయం వరకూ ఖాళీ కడుపుతోనే
అందంగా కన్పించేందుకు : మాయా రోజూ ఫేసియల్ చేయించుకుంటది
బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు ఉత్తరప్రదేశ్ రోహనియా బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర నారాయణ్ సింగ్.60 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ గా కనిపించేందుకు మాయావతి రోజూ ఫేసియల్ చేయించుకుంటారని,జుట్టుకు రంగు వ�