Home » Dalai Lama
చైనా ప్రభుత్వం దలైలామా ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
పవిత్ర అయోధ్య నగరంలో రామాలయం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రామ జన్మభూమి ట్రస్ట్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. బౌద్ధుల మత గురువు దలైలామా నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ దాకా పలువురు ప్రముఖులను రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమా�
ఓ బాలుడ్ని అభ్యంతరకర రీతిలో ముద్దు పెట్టుకోవటమే కాకుండా.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ కావడంతో బౌద్ధ మత గురువు దలైలామాపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బాలుడు, బాలుడి కుటుంబ సభ్యులకు దలైలామా క్షమాపణలు చెప్పారు.
మరణం గురించి బౌద్ధమత గురువు దలైలామా పలు వ్యాఖ్యలు చేశారు. నిజమైన ప్రేమ కురిపించే భారత్ లోనే చనిపోవాలని ఉందని, అంతేగానీ, కృత్రిమ వ్యవహార శైలి ఉండే చైనా అధికారుల మధ్య చనిపోవడం ఇష్టం లేదని అన్నారు. ‘‘భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు నే�
భారత ప్రధాని నరేంద్ర మోదీకి, టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా భారత్పై ప్రశంసలు కురిపించారు. దేశం ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని దలైలామా అన్నారు.
భారత్-చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న పరిస్థితులపై బౌద్ధమత గురువు దలైలామా స్పందించారు. ధర్మశాల నుంచి జమ్మూకశ్మీర్కు వెళ్ళిన ఆయన అక్కడ పర్యటనను ముగించుకుని లద్దాఖ్లోని లేహ్కు పయనమయ్యారు.
చైనాలోని కొందరు తనను వేర్పాటువాదిగా పరిగణిస్తున్నారని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. అయితే, తాను చైనా నుంచి స్వాతంత్ర్యాన్ని అడగట్లేదని, టిబెట్కు అర్థవంతమైన స్వయం ప్రతిపత్తి, అక్కడ బౌద్ధమత సంస్కృతిని సంర�
2020 నుంచి బయటికి వెళ్లని ఆయన, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో పర్యటన ప్రారంభిస్తున్నారు. అయితే, ఇది వ్యక్తిగత పర్యటన మాత్రమే అని, ఎలాంటి పబ్లిక్ లేదా మత సంబంధమైన కార్యక్రమం కాదని దలైలామా కార్యాలయం తెలిపింది.
కొన్నేళ్లుగా టిబెట్కు చెందిన బౌద్ధ గురువు దలైలామా ఇండియాలోని ధర్మశాలలో ఉంటున్న సంగతి తెలిసిందే. బుధవారం దలైలామా పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఫోన్లో మాట్లాడటంతోపాటు, ట్విట్టర్ ద్వారా కూడా ప్రధాని శుభాకాంక్
ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాతో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సమావేశమయ్యారు. గంటకుపైగా చర్చలు జరిపారు.