Home » DALAL STREET
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
అదానీ టోటల్ గ్యాస్ (10 శాతం క్షీణత), అదానీ పవర్ (4.98 శాతం క్షీణత), అదానీ విల్మార్ (5 శాతం క్షీణత), ఎన్డిటివి (5 శాతం తగ్గుదల) నమోదు చేసుకున్నాయి. ఇవే కాకుండా, అదానీ ట్రాన్స్మిషన్ దాదాపు 9 శాతం పడిపోయింది. అదానీ గ్రీన్ ఎనర్జీ 9 శాతానికి పైగా పడిపోయింది. అద
సెన్సెక్స్, నిఫ్టీ మూడు నెలల కనిష్టానికి చేరుకున్నాయి. అదానీ గ్రూప్ షేర్ల పతనం స్టాక్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 874 పాయింట్లు నష్టపోయి, 59,331 వద్ద ముగిసింది. అక్టోబర్ తర్వాత ఈ స్థాయిల
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నట్లుగా వస్తోన్న వార్తల నేపధ్యంలో స్టాక్ మార్కెట్లలో పతనం కనిపిస్తోంది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినగా.. పెరుగుతున్న బాండ్ల జారీ.. తీవ్రం కావడంతో.. అనిశ్చిత పరిస్థితులతో దేశీయ స్టాక్ మార�
కరోనా వైరస్ కు ప్రపంచదేశాలకు భయపడుతుంటే ఆ భయానికి మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. 20 రోజులుగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న విషయం తెలిసిందే. అయితే కుదేలవుతున్న స్టాక్ మార్కెట్ లో గురువారం(మార్చి-12,2020)మరో బ్లాక్ డే నమోదైంది. కరోనా వైరస్, చము�