-
Home » Dalit Bandhu
Dalit Bandhu
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు..
దళితబంధు కోసం స్వయంగా దరఖాస్తులు స్వీకరిస్తానని ఇటీవల కౌశిక్ రెడ్డి ప్రకటించారు.
YS Sharmila: మళ్లీ బీఆర్ఎస్ దొంగలకే ఈ బాధ్యతలు ఇచ్చారు: వైఎస్ షర్మిల
నియోజక వర్గానికి 11 వందల మంది అంటే.. ఒక్కో ఎమ్మెల్యే సగం కమీషన్లు తీసుకుంటున్నా రూ.55 కోట్లు. 100 నియోజక వర్గాల లెక్కలు కడితే రూ.6 వేల కోట్లని షర్మిల అన్నారు.
Minister KTR : 70ఏళ్లలో జరగని పనులు 7ఏళ్లలో జరిగాయి-కేటీఆర్
తెలంగాణ బిడ్డలకి బువ్వ పెట్టుడు కాదు ఇతర రాష్ట్రాల వారికి ఉపాధి కల్పిస్తున్నాం అని మంత్రి కేటీఆర్ గర్వంగా చెప్పారు.(Minister KTR)
Telangana Cabinet Decisions : రాష్ట్రంలో కొత్త పథకం, ఒక్కొక్కరికి రూ.3లక్షలు, 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధు-కేబినెట్ కీలక నిర్ణయాలు
రాష్ట్రంలో 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి హరీశ్ వెల్లడించారు. గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3వేల ఇళ్ల చొప్పున 4లక్షల మందికి లబ్ది చేకూరుతుందన్నారు. అర్హులకు రూ.3లక్షలను మూడు విడతల్లో ఇస్తామన్నారు.(Telang
CM KCR : అందుకే, కొత్త రాజ్యాంగం కావాలి.. కారణాలు చెప్పిన కేసీఆర్
దేశంలోని దళితుల బాగు కోసం, దేశమంతా దళితబంధు అమలు చేయాలని, దళితులకు 19 శాతం రిజర్వేషన్ల కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నా.
Harish Rao : దేశవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలి
దళితబంధు కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాల్సి కార్యక్రమం అని, ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలన్నారు హరీష్ రావు.
Bandi Sanjay : టీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వస్తామంటున్నారు, ఈటల మా పార్టీ నాయకుడే
దళిత బంధు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని, టీఆర్ఎస్ సంగతి చూస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు.
దళిత బంధు నిలిపివేయాలని ఈసీ ఆదేశం
దళిత బంధు నిలిపివేయాలని ఈసీ ఆదేశం
Dalit Bandhu : ప్రభుత్వ ఉద్యోగికి కూడా రూ.10లక్షలు, తిరిగి చెల్లించాల్సిన పని లేదు
అసెంబ్లీలో దళితబంధుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు దళితబంధు కేవలం హుజూరాబాద్ కోసమే తీసుకొచ్చింది కాదని స్పష్టం చేశారు. 1986లోనే ఈ
Motkupalli Narasimhulu : దళితబంధు చైర్మన్గా మోత్కుపల్లి నర్సింహులు..?
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మోత్కుపల్లి నర్సింహులుకు కీలక పదవి అప్పగించనున్నారు. దళితబంధు చైర్మన్ గా మోత్కుపల్లిని నియమించనున్నారు కేసీఆర్. దళితబంధు చైర్మన్ గా