-
Home » Dalit Bandhu
Dalit Bandhu
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు..
November 9, 2024 / 04:35 PM ISTదళితబంధు కోసం స్వయంగా దరఖాస్తులు స్వీకరిస్తానని ఇటీవల కౌశిక్ రెడ్డి ప్రకటించారు.
YS Sharmila: మళ్లీ బీఆర్ఎస్ దొంగలకే ఈ బాధ్యతలు ఇచ్చారు: వైఎస్ షర్మిల
June 25, 2023 / 05:07 PM ISTనియోజక వర్గానికి 11 వందల మంది అంటే.. ఒక్కో ఎమ్మెల్యే సగం కమీషన్లు తీసుకుంటున్నా రూ.55 కోట్లు. 100 నియోజక వర్గాల లెక్కలు కడితే రూ.6 వేల కోట్లని షర్మిల అన్నారు.
Minister KTR : 70ఏళ్లలో జరగని పనులు 7ఏళ్లలో జరిగాయి-కేటీఆర్
March 27, 2023 / 04:32 PM ISTతెలంగాణ బిడ్డలకి బువ్వ పెట్టుడు కాదు ఇతర రాష్ట్రాల వారికి ఉపాధి కల్పిస్తున్నాం అని మంత్రి కేటీఆర్ గర్వంగా చెప్పారు.(Minister KTR)
Telangana Cabinet Decisions : రాష్ట్రంలో కొత్త పథకం, ఒక్కొక్కరికి రూ.3లక్షలు, 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధు-కేబినెట్ కీలక నిర్ణయాలు
March 9, 2023 / 08:41 PM ISTరాష్ట్రంలో 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి హరీశ్ వెల్లడించారు. గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3వేల ఇళ్ల చొప్పున 4లక్షల మందికి లబ్ది చేకూరుతుందన్నారు. అర్హులకు రూ.3లక్షలను మూడు…
CM KCR : అందుకే, కొత్త రాజ్యాంగం కావాలి.. కారణాలు చెప్పిన కేసీఆర్
February 13, 2022 / 08:26 PM ISTదేశంలోని దళితుల బాగు కోసం, దేశమంతా దళితబంధు అమలు చేయాలని, దళితులకు 19 శాతం రిజర్వేషన్ల కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నా.
Harish Rao : దేశవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలి
January 23, 2022 / 04:37 PM ISTదళితబంధు కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాల్సి కార్యక్రమం అని, ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలన్నారు హరీష్ రావు.
Bandi Sanjay : టీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వస్తామంటున్నారు, ఈటల మా పార్టీ నాయకుడే
November 3, 2021 / 06:36 PM ISTదళిత బంధు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని, టీఆర్ఎస్ సంగతి చూస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు.
దళిత బంధు నిలిపివేయాలని ఈసీ ఆదేశం
October 18, 2021 / 10:48 PM ISTదళిత బంధు నిలిపివేయాలని ఈసీ ఆదేశం
Dalit Bandhu : ప్రభుత్వ ఉద్యోగికి కూడా రూ.10లక్షలు, తిరిగి చెల్లించాల్సిన పని లేదు
October 5, 2021 / 08:53 PM ISTఅసెంబ్లీలో దళితబంధుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు దళితబంధు కేవలం హుజూరాబాద్ కోసమే తీసుకొచ్చింది కాదని స్పష్టం చేశారు. 1986లోనే ఈ
Motkupalli Narasimhulu : దళితబంధు చైర్మన్గా మోత్కుపల్లి నర్సింహులు..?
October 5, 2021 / 06:29 PM ISTతెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మోత్కుపల్లి నర్సింహులుకు కీలక పదవి అప్పగించనున్నారు. దళితబంధు చైర్మన్ గా మోత్కుపల్లిని నియమించనున్నారు కేసీఆర్. దళితబంధు చైర్మన్ గా