Home » dalit man
తన భూమిలో ఉన్న బాబూల్ చెట్టును నరికివేయడాన్ని అభ్యంతరం చెప్పినందుకు, ఆధిపత్య వర్గానికి చెందిన వ్యక్తులు తనను దుర్భాషలాడారని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరు నిందితులు తనను దారుణంగా కొట్టారని తెలిపాడు.
ఓ దళితుడిని రూ.3 వేల కోసం కొట్టి చంపారు ముగ్గురు వ్యక్తులు. ఈ దారుణ ఘటన ఛత్తీస్గఢ్ లోని బిలాస్ పూర్ ప్రాంతం, ఘోష్ గఢ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు మీడియాకు వివరాలు తెలిపారు. 33 ఏళ్ల ఇందెర్ కుమార్ అనే వ్యక్తి ఘోష్ గఢ్ లో ఓ దుకాణం నడుపుతూ జీవన
దళితుడి ముఖంపై ఉమ్మి వేసి, అతడితో బూట్లు నాకించాడు ఓ పోలీసు. దళితుడిని పోలీస్ స్టేషన్ లోనే తిడుతూ కించపర్చాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నేవీ ముంబైలో చోటుచేసుకుంది. దళితులకు అన్యాయం జరిగితే చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కు వస్తారు. అటువంట
మానవ సమాజం ఎంతగా అభివృద్ధి చెందినా దళితులు పలు ప్రాంతాల్లో ఇప్పటికీ అవమానాలు, దాడులకు గురవుతూనే ఉన్నారు. గుడిలో దేవుడికి దండం పెట్టుకునే భాగ్యాన్ని కూడా దళితులకు కల్పించడం లేదు అగ్ర వర్ణాలు. ఓ దళితుడు గుడిలోకి ప్రవేశించడంతో అతడిపై మండుతున
ఈ తతంగాన్ని నిందితుల్లో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీని ఆధారంగా పోలీసులు ఫిర్యాదు తీసుకుని విచారణ చేపట్టారు. బాధితుడిని ఐదు గంటల పాటు విపరీతంగా కొట్టారని, ఒక వ్�
కొద్ది సేపటికి రాజేశ్కి గుండు కొట్టించి వీధుల్లో తిప్పారు. రాజేశ్ రోజూ కూలీ పని చేసే వ్యక్తి. అతడిని కొడుతుంటే చుట్టూ గుమిగూడిన జనం చప్పట్లు కొడుతూ నినాదాలు చేశారు. రాజేశ్ కులాన్ని ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ ఘటనపై పోలీ�
ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. దేవతా విగ్రహాన్ని తాకాడని దళితుడిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఉద్దా గ్రామంలో చోటుచేసుకుంది. దుర్గాపూజ మండపంలోని దేవతా విగ్రహాన్ని తాకినందుకు అగ్ర కులస్తులు కొట్టి హత్య చేశ�
దళిత యువకుడిపై చెప్పుతో దాడి చేశాడో వ్యక్తి. మరో వ్యక్తి దీనికి సహకరించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్ నగర్ పరిధిలో ఇటీవల జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
police arrest tonsured victim vara prasad: సంచలనం రేపిన తూర్పుగోదావరి జిల్లా శిరోముండనం కేసులో మలుపులు చోటు చేసుకుంటున్నాయి. శిరోముండనం బాధితుడు ఇండుగుమిల్లి వరప్రసాద్ అదృశ్యంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. వరప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను ఎవరో బ
Thrashed for Plucking Leaves, Dalit Man Dies by Suicide : దేశానికి పట్టిన కుల రక్కసి ఇంకా వీడడం లేదు. దళిత సమాజంపై అగ్రవర్ణాలు, అధిపత్య వర్గాలకు చెందిన వారు ఇంకా దాడులకు తెగబడుతున్నారు. అంతేగాకుండా..అత్యంత దారుణంగా చంపేస్తున్నారు. తమ గ్రామంలో నీళ్లు తీసుకెళ్లాడని, కటింగ్ చేయన�