-
Home » Dalit woman
Dalit woman
ఊకో ఊకో సారు.. లైవ్ లో బోరున విలపించిన ఎంపీ.. ఎందుకో తెలుసా..
నేను ఢిల్లీ వెళ్తాను. యువతి ఘటనపై ప్రధాని మోదీ ముందు లోక్ సభలో ప్రస్తావిస్తాను. యువతి కుటుంబానికి న్యాయం జరక్కపోతే..
Dalit Woman : దళిత మహిళను వివస్త్ర చేసి మూత్రం తాగించారు.. బీహార్ పాట్నాలో దారుణం
ఆమె పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో నిందితులైన ప్రమోద్ సింగ్, అన్షు తండ్రీకొడుకులు అని పోలీసులు వెల్లడించారు.
Tamil Nadu : దళిత మహిళ వండిన ఆహారం తినడానికి నిరాకరించిన విద్యార్ధులు.. జిల్లా కలెక్టర్ ఏం చేశారంటే?
దళిత మహిళ వంట చేసిందని తినడానికి ఓ స్కూల్లో విద్యార్ధులు నిరాకరించారు. తమిళనాడులో ఓ స్కూల్లో జరిగిన ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. స్కూలుని సందర్శించి విద్యార్ధుల తల్లిదండ్రులతో మాట్లాడారు.
SP Malika Garg : దళిత మహిళపై అమానుష దాడి ఘటన.. బాధితురాలి సోదరుడు ప్రేమపెళ్లి చేసుకున్నాడన్న కక్షతో దాడి : ఎస్పీ మల్లికా గర్గ్
మౌనిక సోదరుడి ఆచూకినీ బాధితుల నుండి చెప్పించడానికే ఈ దాడి చేసినట్లు వివరించారు. దాడి జరుగుతున్న సమయంలో డయల్ 100కు కాల్ చేయడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మౌనిక ప్రాణాలను రక్షించగలిగారని తెలిపారు.
Dalit Woman Gang Raped : రాజస్థాన్లో అమానుషం.. దళిత మహిళపై రోజుల తరబడి గ్యాంగ్ రేప్
రాజస్థాన్లో అమానుషం జరిగింది. ఓ దళిత మహిళపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అజ్మీర్ జిల్లాలో దళిత మహిళ (25)పై కొందరు కామాంధులు రోజుల తరబడి సామూహిక అత్యాచారం చేశారు.
Rajasthan: దళిత యువతిని బంధించి సామూహిక అత్యాచారం
రాజస్థాన్, అజ్మేర్ జిల్లాలో దళిత మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. నిందితుడు ఆమె కుటుంబానికి తెలిసిన పూజారే కావడం గమనార్హం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
చిత్తూరు జిల్లాలో అమానుషం : దళిత మహిళ మృతదేహాన్ని తమ వీధిగుండా తీసుకెళ్లకుండా అడ్డుకున్న భూస్వాములు
landlords prevented the dead body of a Dalit woman : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం దూసుకెళ్తోంది. అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతున్నాం. అత్యాధునిక యుగంలో ఉన్నాం. కానీ దేశంలో ఇంకా కుల వివక్ష కొనసాగుతూనేవుంది. అంటరానితనం పాటిస్తున్నారు. సాటి మనిషిని మనిషిలాగా చూడటం లేదు. ద�
హత్రాస్ మృతురాలు ఓ ఆవారా..పొలాల్లో ఇలాంటి ఆవారాలు చనిపోవటం సాధారణమే : బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఉత్తప్రదేశ్ లోని హత్రాస్ ప్రాంతంలోని భాగ్నాలో గ్రామంలో సామూహిక అత్యాచారానికి గురై చనిపోయిన యువతిపై బీజేపీ నేత రంజిత్ బహదూర్ శ్రీవాస్తవ వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. యువతిపై అత్యాచారానికి తెగబడిన నింది�