DalitaBandu

    Dalita Bandhu Scheme : దళిత బంధు పథకం ప్రారంభం

    August 5, 2021 / 01:46 PM IST

    తెలంగాణలో దళిత బంధు పథకం అమలు అయింది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి వాసాలమర్రి గ్రామం నుంచి దళిత బంధు ప్రారంభించారు.

    Dalita Bandhu : నేటి నుంచి దళిత బంధు అమలు..ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు

    August 5, 2021 / 07:14 AM IST

    ద‌ళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువ‌చ్చిన ద‌ళిత బంధు ప‌థ‌కం వాసాలమ‌ర్రి వేదిక‌గా ఇవాళ ప్రారంభిస్తున్నారు. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో త‌న దత్తత గ్రామ‌మైన వాసాల‌మ‌ర్రిలో సీఎం కేసీఆర్ పర్యటించారు.

10TV Telugu News