Dalith

    Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో మరో షాకింగ్ ఘటన..దళితుడికి మలం పూసి…

    July 23, 2023 / 06:40 AM IST

    మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ దళితుడిని మరోసారి అవమానించిన ఘటన సంచలనం రేపింది. గిరిజన యువకుడిపై మూత్రం పోసిన ఘటన మరవక ముందే మరో దళితుడిపై మలాన్ని పూసి అవమానించిన ఘటన వెలుుగచూసింది....

    RS Praveen kumar : నా మీద ఒక్క కేసు పెడితే, కోట్ల మంది ప్రవీణ్‌లు పుట్టుకు వస్తారు

    July 23, 2021 / 10:47 PM IST

    RS Praveen kumar : పదవి విరమణ చేసి వచ్చిన తర్వాత రోజునే కరీంనగర్ లో నా పై పోలీసులు కేస్ పెట్టారని… వాటికి నేను భయపడను అని ఇటీవల ఐపీఎస్ పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే కోట్ల ప్రవీణ్ లు పుట్టుక

    కూతుర్ని సజీవ దహనం చేసి..తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి

    November 20, 2019 / 06:40 AM IST

    తమిళనాడులో పరువు హత్య కలకలం రేపింది. దళితుడిని ప్రేమించిందంనే కోపంతో కన్నతల్లి కూతుర్ని కడతేర్చింది. కూతుర్ని కిరసనాయిల్ పోసి తగల బెట్టి అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంది.  తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్�

    చెత్తకుప్పలో అంబేద్కర్ విగ్రహం : దళిత నేతల ఆందోళన

    April 14, 2019 / 01:44 AM IST

    భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘోర అపచారం జరిగింది. విగ్రహం తరలింపుపై GHMCపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ధ్వసం చేయడమే కాకుండా చెత్త లారీలో డంపింగ్ యార్డుకు తరలించారు. ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుత�

10TV Telugu News