Home » dalits
ట్యాబ్లు ఇస్తే పిల్లలు చెడిపోతున్నారని చెప్పడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అన్నారు జగన్.
హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ 162 మంది లబ్ధిదారులకు సిల్ట్ కార్టింగ్ వాహనాలను అందించారు.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలకు సంబంధించిన 162 మందిని అధికారులు ఎంపిక చేశారు.
Revanth Reddy:రైతులకు 2లక్షల రుణమాఫీ చేస్తాం. 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకుంటాం. రూ. 500 లకే ఆడబిడ్డలకు గ్యాస్ సిలిండర్ అందిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా 5లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తాం.
Nara Lokesh Challenge : నీతి, నిజాయితీగా బతికే కుటుంబం మాది. ఏనాడూ ఎవరినీ అవమానించని కుటుంబం మాది. అందుకే ఈ రోజు ఆ పేపర్ డైరెక్టర్ గా ఉన్న భారతీ రెడ్డికి సవాల్ విసురుతున్నా.
నేను దళితులకు చెబుతూనే ఉన్నాను. మీరు హిందువులుగా భావిస్తుంటారు కానీ గత 75 సంవత్సరాలుగా మిమ్మల్ని బానిసలుగానే చూస్తున్నారు. మీ స్థలంలో వేడుకలు నిర్వహించడానికి పూజారులు ఇష్టపడరు. బయటికి ఎన్ని చెప్పినా, మీరు ఇచ్చే ఆహారాన్ని స్వీకరించడానికి స�
పొలంలోకి దళిత కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఎవరైనా అడుగుపెడితే 50 చెప్పు దెబ్బలు, రూ.5వేలు జరిమానా కట్టాల్సిందేనంటూ దండోరా వేయించాడు ఆ ఊరి మాజీ పెద్ద. సోషల్ మీడియాలో ఈ అనౌన్స్మెంట్కు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు దృష్టికి వెళ్లి
రాష్ట్రంలో దళితబంధు కోసం బడ్జెట్ లో రూ.47,370 కోట్లు కేటాయిస్తే.. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తంలో ఉన్న దళితుల కోసం..
దేశంలోని దళితుల బాగు కోసం, దేశమంతా దళితబంధు అమలు చేయాలని, దళితులకు 19 శాతం రిజర్వేషన్ల కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నా.
నార్పల మండలం గుంజే పల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అగ్రవర్ణాలు, దళితుల మద్య వివాదం చెలరేగింది. రామాలయం, పెద్దమ్మ దేవాలయాలలోకి దళితులకు ప్రవేశాన్ని అగ్రవర్ణాలు అడ్డుకున్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని మరికొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓట్లు కోసం పార్టీలు పలురకాలుగా రెడీ అవుతున్నాయి.