-
Home » dalits
dalits
దళితులకు సెంటు భూమి కూడా ఇవ్వలేదు, రాజధానిలో కోట కట్టుకున్నారు- చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్
ట్యాబ్లు ఇస్తే పిల్లలు చెడిపోతున్నారని చెప్పడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అన్నారు జగన్.
KTR : దళితబంధు కింద సిల్ట్ కార్టింగ్ వాహనాల పంపిణీ.. 162 మంది అబ్ధిదారులకు అందజేసిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ 162 మంది లబ్ధిదారులకు సిల్ట్ కార్టింగ్ వాహనాలను అందించారు.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలకు సంబంధించిన 162 మందిని అధికారులు ఎంపిక చేశారు.
Revanth Reddy : దళితుల ఓట్ల కోసమే కేసీఆర్ డ్రామాలు, అధికారంలోకి రాగానే రూ.2లక్షలు మాఫీ, 2లక్షల ఉద్యోగాలు-రేవంత్ రెడ్డి
Revanth Reddy:రైతులకు 2లక్షల రుణమాఫీ చేస్తాం. 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకుంటాం. రూ. 500 లకే ఆడబిడ్డలకు గ్యాస్ సిలిండర్ అందిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా 5లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తాం.
Nara Lokesh Challenge : దమ్ము ధైర్యం ఉంటే ఆ వీడియో బటయపెట్టండి-వైఎస్ భారతీ రెడ్డికి లోకేశ్ సవాల్
Nara Lokesh Challenge : నీతి, నిజాయితీగా బతికే కుటుంబం మాది. ఏనాడూ ఎవరినీ అవమానించని కుటుంబం మాది. అందుకే ఈ రోజు ఆ పేపర్ డైరెక్టర్ గా ఉన్న భారతీ రెడ్డికి సవాల్ విసురుతున్నా.
Jitan Ram Manjhi: హిందూ సమాజంలో దళితులను బానిసలుగా చూస్తున్నారు.. బిహార్ మాజీ సీఎం మాంఝీ
నేను దళితులకు చెబుతూనే ఉన్నాను. మీరు హిందువులుగా భావిస్తుంటారు కానీ గత 75 సంవత్సరాలుగా మిమ్మల్ని బానిసలుగానే చూస్తున్నారు. మీ స్థలంలో వేడుకలు నిర్వహించడానికి పూజారులు ఇష్టపడరు. బయటికి ఎన్ని చెప్పినా, మీరు ఇచ్చే ఆహారాన్ని స్వీకరించడానికి స�
Uttar Pradesh: దళితులు పొలంలో అడుగుపెడితే 50 చెప్పు దెబ్బలు, రూ.5వేలు జరిమానా అంటూ దండోరా
పొలంలోకి దళిత కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఎవరైనా అడుగుపెడితే 50 చెప్పు దెబ్బలు, రూ.5వేలు జరిమానా కట్టాల్సిందేనంటూ దండోరా వేయించాడు ఆ ఊరి మాజీ పెద్ద. సోషల్ మీడియాలో ఈ అనౌన్స్మెంట్కు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు దృష్టికి వెళ్లి
Harish Rao On DalitBandhu : త్వరలో అన్ని వర్గాలకు దళితబంధు-హరీశ్ రావు
రాష్ట్రంలో దళితబంధు కోసం బడ్జెట్ లో రూ.47,370 కోట్లు కేటాయిస్తే.. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తంలో ఉన్న దళితుల కోసం..
CM KCR : అందుకే, కొత్త రాజ్యాంగం కావాలి.. కారణాలు చెప్పిన కేసీఆర్
దేశంలోని దళితుల బాగు కోసం, దేశమంతా దళితబంధు అమలు చేయాలని, దళితులకు 19 శాతం రిజర్వేషన్ల కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నా.
Dalits : దేవాలయాల్లోకి దళితులు ప్రవేశించకుండా అడ్డుకున్న అగ్రవర్ణాలు
నార్పల మండలం గుంజే పల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అగ్రవర్ణాలు, దళితుల మద్య వివాదం చెలరేగింది. రామాలయం, పెద్దమ్మ దేవాలయాలలోకి దళితులకు ప్రవేశాన్ని అగ్రవర్ణాలు అడ్డుకున్నాయి.
BJP for Votes: దళితులతో కలిసి టీ తాగండి.. జాతీయత కోసం ఓట్లు అడగండి – యూపీ బీజేపీ చీఫ్
ఉత్తరప్రదేశ్ లోని మరికొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓట్లు కోసం పార్టీలు పలురకాలుగా రెడీ అవుతున్నాయి.