Home » Damodara Raja Narasimha
ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై విశ్వాసం పెంచుతామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో జూడాలతో మంత్రి దామోదర రాజనర్సింహ చర్చలు జరిపారు. అన్ని డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
25ఏళ్ల కిందట బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వారి ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని పథకాలు అమలవుతాయని స్పష్టం చేశారాయన. ఆందోల్ కు 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తున్నామన్నారు.
Chanti Kranthi Kiran Sensational Comments : నీలం మధుకు అన్యాయం చేశారు. డబ్బు తీసుకుని టిక్కెట్లు అమ్ముకున్నావని మీ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఏ ఒక్క వర్గం కోసం..