Home » Danger Bells
ఏ క్షణమైనా రాయల చెరువు కట్ట తెగే ప్రమాదం ఉండడంతో.. నీటి మట్టాన్ని, గండిని పరిశీలించారు కలెక్టర్ హరి నారాయణ్, ఎస్పీ వెంకట అప్పలనాయుడు.
కడప జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మైలవరం డ్యాంకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. చరిత్రలో తొలిసారి గండికోట జలాశయం నుంచి మైలవరంకు 1,50,000 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది.
తెలంగాణలో డెంగీ విజృంభిస్తోంది. చిన్నారులపై పంజా విసురుతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్ని డెంగీ బాధితులతో నిండిపోతున్నాయి. నిలోఫర్ హాస్పిటల్ చిన్నారులతో నిండిపోయింది.
తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటి వరకూ ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 10వేల 122 కేసులు నమోదయ్యాయి.
ఏపీ స్కూల్స్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఒక్క రోజే వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్న 104 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.
చైనా కరోనా వైరస్ సోకి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మంగళవారం (ఫిబ్రవరి 11.2020) ఏకంగా 97మంది కరోనా వైరస్ కు బలైపోయారు. కాగా..చైనాలో విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 1115మ
టాలీవుడ్ లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి... భారీ బడ్టెట్ సినిమాలు నిండా ముంచుతున్నాయి.