-
Home » Darshanam
Darshanam
Tirumala Devotees Increased : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం
October 4, 2022 / 01:37 PM ISTతిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీసాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. శ్రీవారిని దర్శించుకునేందుకు 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
TTD Tickets Online: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆన్లైన్ టికెట్లు విడుదల!
February 23, 2022 / 12:37 PM ISTతిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రోజుకు 13,000 చొప్పున 300రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది టీటీడీ.
Srisailam : శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం.. సాంప్రదాయ దుస్తుల్లో వస్తేనే దర్శనం
January 8, 2022 / 07:10 AM ISTఉచిత సర్వ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి వస్తేనే గర్భగుడిలోకి అనుమతిస్తారు. సామాన్య భక్తుల అభ్యర్థన మేరకు ఉచిత సర్వ దర్శనాలు రోజుకు 2 సార్లు కల్పించనున్నారు.
Ayyappaswamy Darshanam : శబరిమల అయ్యప్పస్వామి దర్శనం ప్రారంభం.. రెండేళ్ల తర్వాత పెద్దపాదం మార్గంలో అనుమతి
December 31, 2021 / 09:02 AM ISTజనవరి 19వ తేదీ వరకు శబరిమల ఆలయం తెరచి ఉండనుంది. రెండేళ్ల తర్వాత పెద్దపాదం మార్గం తెరుచుకుంది. రేపటి నుంచి పెద్దపాదం మార్గంలో భక్తులను అనుమతించనున్నారు.
Tirumala : తిరుమలలో భక్తులను మోసం చేస్తున్న 27 మంది అరెస్ట్
July 11, 2021 / 01:09 PM ISTతిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తులను మోసగించే 27 మందిని అరెస్ట్ చేసినట్లు తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య తెలిపారు.
మకర జ్యోతి దర్శనం
January 14, 2021 / 08:49 AM ISTMakara Jyothi Darshanam : మకరజ్యోతి దర్శనం .. ముక్తికి సోపానమన్నది అయ్యప్పభక్తుల నమ్మకం. మరికొద్ది గంటల్లోనే మకరజ్యోతి దర్శన భాగ్యం కల్గుతుంది. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ.. ఈ ఏడాది మకరవిళక్కు…
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి, తిరుమలకు పలువురు ప్రముఖులు
December 25, 2020 / 02:20 PM ISTVaikuntha Ekadashi In Telugu States : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ మొదలైంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్టవ ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. చలిని సైతం…
తిరుమలలో చలి చంపుతోంది, భక్తులు గజ గజ
November 13, 2020 / 08:51 AM ISTLowest Temperatures Recorded In Tirumala : తిరుమలలో చలి చంపుతోంది. తెలుగురాష్ట్రాల్లో క్రమంగా చలిపంజా విసురుతోంది. ముఖ్యంగా తిరుమలలో చలి ప్రభావం మరింత పెరిగింది. రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. భక్తజనం గజగజ…
మకర జ్యోతి : స్వాముల ఎదురు చూపులు
January 14, 2019 / 09:24 AM ISTకేరళ : శబరిమలలో కీలక ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. ఈ ఘట్టాన్ని చూసేందుకు భారీగా అయ్యప్ప మాలలు ధరించిన స్వాములు శబరిమలకు చేరుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు భారీ…