Home » Darshanam
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీసాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. శ్రీవారిని దర్శించుకునేందుకు 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రోజుకు 13,000 చొప్పున 300రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది టీటీడీ.
ఉచిత సర్వ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి వస్తేనే గర్భగుడిలోకి అనుమతిస్తారు. సామాన్య భక్తుల అభ్యర్థన మేరకు ఉచిత సర్వ దర్శనాలు రోజుకు 2 సార్లు కల్పించనున్నారు.
జనవరి 19వ తేదీ వరకు శబరిమల ఆలయం తెరచి ఉండనుంది. రెండేళ్ల తర్వాత పెద్దపాదం మార్గం తెరుచుకుంది. రేపటి నుంచి పెద్దపాదం మార్గంలో భక్తులను అనుమతించనున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తులను మోసగించే 27 మందిని అరెస్ట్ చేసినట్లు తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య తెలిపారు.
Makara Jyothi Darshanam : మకరజ్యోతి దర్శనం .. ముక్తికి సోపానమన్నది అయ్యప్పభక్తుల నమ్మకం. మరికొద్ది గంటల్లోనే మకరజ్యోతి దర్శన భాగ్యం కల్గుతుంది. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ.. ఈ ఏడాది మకరవిళక్కు ఏర్పాట్లు చేసింది ట్రావెన్కోర్ దేవస్థానం. మండలకాల�
Vaikuntha Ekadashi In Telugu States : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ మొదలైంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్టవ ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. చలిని సైతం లెక్క చేయకుండా ఆలయాలకు తరలివచ్చారు భక్తులు. ఉత్తర ద్వార దర్శనం కోస
Lowest Temperatures Recorded In Tirumala : తిరుమలలో చలి చంపుతోంది. తెలుగురాష్ట్రాల్లో క్రమంగా చలిపంజా విసురుతోంది. ముఖ్యంగా తిరుమలలో చలి ప్రభావం మరింత పెరిగింది. రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. భక్తజనం గజగజ వణుకుతూ.. గదులకే పరిమితమవుతున్నారు. చల�
కేరళ : శబరిమలలో కీలక ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. ఈ ఘట్టాన్ని చూసేందుకు భారీగా అయ్యప్ప మాలలు ధరించిన స్వాములు శబరిమలకు చేరుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. జనవరి 14వ తేదీ సొమవారం మక�