Home » Data
Dark Web : సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్సెక్ ప్రకారం.. డార్క్ వెబ్లో విక్రయించే డేటా భారత్లోని 750 మిలియన్ల టెలికాం యూజర్ల వ్యక్తిగత డేటాకు సంబంధించినదిగా వెల్లడించింది.
Jio New Data Plans : Jio అనేక రీఛార్జ్ ప్లాన్లతో ముందుకు వచ్చింది. ఇది వినియోగదారులకు రోజువారీ గణనీయమైన 5GB డేటాను అందిస్తుంది. అదనపు డేటాతో ఉంటుంది.
అదే నెలలో ఆయన భార్య బుష్రా బీబీ 10 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన నెక్లెస్ ను 24 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన బ్రాస్లెట్, 28 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన ఉంగరం, 18 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన చెవిపోగులు మొత్తంగా 90 లక్షల పాకిస్తాన్ రూపాయ
ఇక 2014-15 కాలంలో రోజు 12.1 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం జరిగేదని, అయితే ప్రస్తుతం అది 28.6 కిలోమీటర్లకు చేరిందని అన్నారు. జాతీయ ఆర్థికాభివృద్ధిలో రోడ్లు, రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని, కేవలం ఆర్థికాభివృద్ధి మాత్రమే కాకుండా సామాజిక అభివృద్ధి కూ�
యూజర్ల డేటాను సేకరించిన హ్యాకర్లు ఈ సమాచారాన్ని అమ్మేసినట్లుగా కూడా తెలుస్తోంది. 20 కోట్ల మంది ట్విట్టర్ యూజర్ల డేటాను డార్క్ వెబ్ ద్వారా 2,00,000 డాలర్లకు విక్రయించినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ఎస్ఈకే వెల్లడించింది.
భారత దేశంలో ఆండ్రాయిడ్ యూజర్లు ఎక్కువగా ఉంటారు. ఆండ్రాయిడ్ ఆధారిత క్లోన్ వాట్సాప్, జీబీ వాట్సాప్లు ఇంటర్నెట్లో వందల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ ట్రోజన్స్ కూడా ఇండియాలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాస్తవానికి ట్రోజన్లు చట్టపరమైనవ�
మహిళల అపహరణ కేసులు కూడా బాగానే నమోదు అవుతున్నాయి. ఈ యేడాది జూలై వరకు ఢిల్లీ వ్యాప్తంగా 2,197 కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి. ఇది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 20 శాతం ఎక్కువ. దీంతో పాటు గృహ హింస కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ యేడాది ఇప్పటి వరకు 2,704 కేసుల�
ఎయిర్టెల్ స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. రూ.99కే 28రోజుల వ్యాలిడిటీతో పాటు డేటా, కాల్, ఎస్ఎమ్ఎస్ సౌకర్యం అందిస్తుంది. కొత్త 'స్మార్ట్ రీఛార్జ్' ప్లాన్తో ఎయిర్టెల్ సిమ్లను సెకండరీ సిమ్గా ఉపయోగించాలనుకున్నా యాక్టివ్గానే ఉంచుకోవ�
ఇటీవలే రీఛార్జ్ టారిఫ్ ధరలను భారీగా పెంచి కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చిన ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్ జియో.. తాజాగా వారికి కాస్త రిలీఫ్ కలిగించే వార్త చెప్పింది.
ఇప్పటికే ప్రీ పెయిడ్ రీచార్జ్ టారిఫ్ ధరలను భారీగా పెంచి వినియోగదారులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఎయిర్ టెల్.. దాన్ని నుంచి కోలుకోకముందే మరో షాక్ ఇచ్చింది. అదనపు డేటా కూపనన్లు కూడా..