Home » data breach
డేటా సేకరించడం అనేది ఇప్పుడే కొత్తగా చేయడం లేదు. గత ప్రభుత్వాలూ డేటాను సేకరించాయి. గత ప్రభుత్వంలో జరిగింది డేటా చోరీ. ఆ ప్రభుత్వం ప్రజల డేటాని ఎన్నికల కోసం వాడుకుంది. (Botcha Satyanarayana)
రూ.1200కు 10వేల మంది డేటా, రూ.1500కు 30వేల మంది డేటా, రూ.2వేలకు 50వేల మంది డేటా, రూ.3వేలకు లక్ష మంది డేటాను విక్రయించిందీ ముఠా.
వ్యక్తిగత డేటా చోరీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్(ఈడీ) రంగంలోకి దిగింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎమ్మెల్యే కేసు నమోదు చేశారు. 16.8 కోట్ల మంది డేటా చోరీ చేసినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.
హైదరాబాద్ లో వ్యక్తిగత డేటా చోరీకి పాల్పడ్డ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది వ్యక్తిగత డేటాను ఈ ముఠా చోరీ చేశారు. ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ వివరాలు కొట్టేసి సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నారు.
ప్రముఖ మాధ్యమం లింకిడ్ఇన్ లో యూజర్లుగా ఉన్న 700 మిలియన్ మంది డేటా పోయిందనడంలో వాస్తవం లేదు. 756మిలియన్ మందిలో 92శాతం మంది...
Millions of Airtel numbers leaked: దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థల్లో ఒకటైన ఎయిర్టెల్ కు(airtel) సైబర్ హ్యాకర్లు భారీ షాక్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు 25లక్షల మంది ఎయిర్ టెల్ వినియోగదారుల వ్యక్తిగత వివరాలను వారు హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆ �
కెమెరా క్వాలిటితో పాటు మరింత అడ్వాన్స్డ్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన వన్ ప్లస్ ఫోన్లు డేటా చోరీకి గురయ్యాయి. వన్ ప్లస్ అధికారిక వెబ్ సైట్ నుంచి యూజర్ల సమాచారం అంటే పేరు, మెయిల్ ఐడీలు వంటివి లీక్ అయ్యాయని అధికారులు తెలిపారు. ఆండ్రాయిడ్ ఫోన